జర్మనీలో ఐదు లక్షలమంది కార్మికుల స్ట్రైక్
- February 03, 2018
బెర్లిన్ : వేతనాలను పెంచాలని కోరుతూ జర్మనీలో దాదాపు ఐదు లక్షల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. 97 కంపెనీల్లో దాదాపు మూడు లక్షల మందికి పైగా ఉద్యోగులు విధులకు హాజరు కాలేదని ఐజి మెటల్ కార్మిక సంఘం తెలిపింది. బుధవారం ఉదయం నుండి గురువారం ఉదయం వరకు జరిగిన సమ్మెలో ఐదు లక్షలమందికి పైగా కార్మికులు పాల్గొని సమ్మెను విజయవంతం చేశారు. బy ేరియా, బాడెన్ వుటెంబర్గ్ల్లో ఆటో పరిశ్రమ మొత్తంగా శుక్రవారం మూత పడింది. హాంబర్గ్, బ్రెమెన్, లోయర్ సాక్సోనీల్లో పలు షిప్యార్డ్్ల్లో, ఎయిర్ బస్ ప్లాంట్లలో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







