జర్మనీలో ఐదు లక్షలమంది కార్మికుల స్ట్రైక్
- February 03, 2018
బెర్లిన్ : వేతనాలను పెంచాలని కోరుతూ జర్మనీలో దాదాపు ఐదు లక్షల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. 97 కంపెనీల్లో దాదాపు మూడు లక్షల మందికి పైగా ఉద్యోగులు విధులకు హాజరు కాలేదని ఐజి మెటల్ కార్మిక సంఘం తెలిపింది. బుధవారం ఉదయం నుండి గురువారం ఉదయం వరకు జరిగిన సమ్మెలో ఐదు లక్షలమందికి పైగా కార్మికులు పాల్గొని సమ్మెను విజయవంతం చేశారు. బy ేరియా, బాడెన్ వుటెంబర్గ్ల్లో ఆటో పరిశ్రమ మొత్తంగా శుక్రవారం మూత పడింది. హాంబర్గ్, బ్రెమెన్, లోయర్ సాక్సోనీల్లో పలు షిప్యార్డ్్ల్లో, ఎయిర్ బస్ ప్లాంట్లలో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు