దర్శకుడుగా మారనున్న నటుడు చరణ్రాజ్
- February 06, 2018
ఎలక్ట్రానిక్ సిటీ, న్యూస్టుడే : ప్రతినాయకుడుగా తనకుతానే సాటి అని నిరూపించుకున్నాడు ప్రముఖ నటుడు చరణ్రాజ్! ఆయన త్వరలోనే దర్శకుడుగా మారనున్నారు. వివిధ భాషల్లో నటించినప్పటికీ దర్శకత్వం చేయాలనే చిరకాల కోరిక నెరవేరే కాలం సమీపించింది. ఏప్రిల్ చివరి వారంలో రూపొందనున్న సినిమాకు తాను దర్శకత్వం వహించడంతో పాటు కొడుకు తేజను వెండితెరకు పరిచయం చేయనున్నట్లు వెల్లడించారు. హాస్యప్రధానంగా సినిమా రూపొందనుంది. థ్రిల్లింగ్గా కూడా ఉంటుందని చరణ్ తెలిపారు. నటీనటుల ఎంపిక కొనసాగుతోంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
తాజా వార్తలు
- విజిట్ ఖతార్..అల్ రువైస్ మారిటైమ్ హెరిటేజ్ ఫెస్టివల్..!!
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్









