దర్శకుడుగా మారనున్న నటుడు చరణ్రాజ్
- February 06, 2018
ఎలక్ట్రానిక్ సిటీ, న్యూస్టుడే : ప్రతినాయకుడుగా తనకుతానే సాటి అని నిరూపించుకున్నాడు ప్రముఖ నటుడు చరణ్రాజ్! ఆయన త్వరలోనే దర్శకుడుగా మారనున్నారు. వివిధ భాషల్లో నటించినప్పటికీ దర్శకత్వం చేయాలనే చిరకాల కోరిక నెరవేరే కాలం సమీపించింది. ఏప్రిల్ చివరి వారంలో రూపొందనున్న సినిమాకు తాను దర్శకత్వం వహించడంతో పాటు కొడుకు తేజను వెండితెరకు పరిచయం చేయనున్నట్లు వెల్లడించారు. హాస్యప్రధానంగా సినిమా రూపొందనుంది. థ్రిల్లింగ్గా కూడా ఉంటుందని చరణ్ తెలిపారు. నటీనటుల ఎంపిక కొనసాగుతోంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!







