జోర్డాన్ చేరుకున్న మోడీ
- February 09, 2018న్యూఢిల్లీ : పశ్యిమాసియాలోని మూడుదేశాల పర్యటనలో భాగంగా ప్రధాని ఈ రోజు జోర్డాన్ చేరుకున్నారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా తో ఆయన సమావేశమౌతారు. రేపు ఆయన సాలన్తీనాలో పర్యటిస్తారు. 2015 తర్వాత తాను పశ్చిమాసియాలో పర్యటించటం ఇది ఐదవసారని ఆయన గుర్తుచేశారు. పశ్చిమాసియా దేశాలలో 90 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారని, ఒక్క యు.ఏ.ఈ లోనే 30 లక్షల మంది ఉన్నారని ఉయన చెప్పారు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!