దుబాయి: అగ్నిప్రమాదం జరిగిన 32 అంతస్తుల భవనం - మరల ఉపయోగానికి సిద్ధం
- November 25, 2015
దుబాయి బిజినెస్ బే లో అగ్ని ప్రమాదం జరిగిన 32 అంతస్తుల రీగల్ టవర్ లో మరల సాధారణ పరిస్థితి నెలకొంది . భవనం ఇపుడు సురక్షితమని, ఎలివేటర్ లలో ఉన్న నీటిని తొలగిస్తున్నామని, అనంతరం ప్రజలు ప్రవేసించవచ్చని సివిల్ డిఫెన్స్ అధికారి తెలిపారు. బయటకు వచ్చిన అగ్నిమాపక దళ సిబ్బందికి ఘనస్వాగతం లభించింది. దుబాయికి చెందిన స్థిరాస్తి వ్యాపారి తమీర్ కు చెందిన ఈ భవనంలో కార్యాలయాలు, కారు పార్కింగు, అనేక దుఖానాలు, కేఫెటేరియా, జిమ్నాసియం ఉన్న సంగతి తెలిసినదే.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా







