కతార్ నేషనల్ మ్యుజియం లో అలరించనున్న చారిత్రాత్మక వస్తువులు
- November 25, 2015
నిర్మాణంలో ఉన్న నేషనల్ మ్యూజియం ఆఫ్ కతార్ కు, కతార్ ప్రముఖ కవి షేక్ ముబారక్ బిన్ సైఫ్ అల్- థాని, కవి తనచే రచించబడిన జాతీయ గీతం మొదటి ప్రతిని, దానిని రాయటానికి ఉపయోగించిన కలాన్ని బహూకరించారు. ఆయనచే రాయబడిన ఈ గీతం, ఒక వ్యక్తికి తన దేశం పట్ల ఉండవలసిన ప్రేమ, భక్తి యొక్క ప్రాముఖ్యతను వివరించే ఒక చిహ్నం అని చెప్పవచ్చు. ప్రముఖ కవిగానే కాకుండా విధేయత గల దేశ భక్తుడైన షేక్ ముబారక్ గారి ఈ గొప్ప చర్యకు తాము చాలా కృతజ్ఞ్యులమని , కతార్ మ్యుజియంస్ ఆక్టింగ్ సి. ఈ.ఓ. మన్సూర్ బిన్ ఎబ్రహిం అల్- మహ్మౌద్ ఒక ప్రకటనలో తెలిపారు. కతార్ నేషనల్ మ్యుజియం లో అలరించనున్న చారిత్రాత్మక వస్తువులు
తాజా వార్తలు
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు







