కతార్ నేషనల్ మ్యుజియం లో అలరించనున్న చారిత్రాత్మక వస్తువులు
- November 25, 2015
నిర్మాణంలో ఉన్న నేషనల్ మ్యూజియం ఆఫ్ కతార్ కు, కతార్ ప్రముఖ కవి షేక్ ముబారక్ బిన్ సైఫ్ అల్- థాని, కవి తనచే రచించబడిన జాతీయ గీతం మొదటి ప్రతిని, దానిని రాయటానికి ఉపయోగించిన కలాన్ని బహూకరించారు. ఆయనచే రాయబడిన ఈ గీతం, ఒక వ్యక్తికి తన దేశం పట్ల ఉండవలసిన ప్రేమ, భక్తి యొక్క ప్రాముఖ్యతను వివరించే ఒక చిహ్నం అని చెప్పవచ్చు. ప్రముఖ కవిగానే కాకుండా విధేయత గల దేశ భక్తుడైన షేక్ ముబారక్ గారి ఈ గొప్ప చర్యకు తాము చాలా కృతజ్ఞ్యులమని , కతార్ మ్యుజియంస్ ఆక్టింగ్ సి. ఈ.ఓ. మన్సూర్ బిన్ ఎబ్రహిం అల్- మహ్మౌద్ ఒక ప్రకటనలో తెలిపారు. కతార్ నేషనల్ మ్యుజియం లో అలరించనున్న చారిత్రాత్మక వస్తువులు
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







