'భలే మంచి రోజు' ఆడియో ఆవిష్కరించిన మహేష్
- November 25, 2015
మహేష్ ఆవిష్కరించిన 'భలే మంచి రోజు' ఆడియో సుధీర్బాబు, వామిక, ధన్య బాలకృష్ణ జంటగా రూపొందుతున్న 'భలే మంచి రోజు' ఆడియోను ప్రిన్స్ మహేష్బాబు విడుదల చేశారు. సన్నీ స్వరాలు సమకూర్చిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం రాత్రి శిల్పకళా వేదికలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా మహేష్బాబు హాజరయ్యారు. ఆడియో ఆవిష్కరించి తొలి సీడీని రానాకు అందించారు. విజయ్, శశి నిర్మాణ సారధ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీరాం ఆదిత్య దర్శకుడు. ఈ కార్యక్రమంలో పరుచూరి గోపాల కృష్ణ, దిల్రాజు, రెజీనా, సందీప్ కిషన్, లగడపాటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు







