'భలే మంచి రోజు' ఆడియో ఆవిష్కరించిన మహేష్
- November 25, 2015
మహేష్ ఆవిష్కరించిన 'భలే మంచి రోజు' ఆడియో సుధీర్బాబు, వామిక, ధన్య బాలకృష్ణ జంటగా రూపొందుతున్న 'భలే మంచి రోజు' ఆడియోను ప్రిన్స్ మహేష్బాబు విడుదల చేశారు. సన్నీ స్వరాలు సమకూర్చిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం రాత్రి శిల్పకళా వేదికలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా మహేష్బాబు హాజరయ్యారు. ఆడియో ఆవిష్కరించి తొలి సీడీని రానాకు అందించారు. విజయ్, శశి నిర్మాణ సారధ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీరాం ఆదిత్య దర్శకుడు. ఈ కార్యక్రమంలో పరుచూరి గోపాల కృష్ణ, దిల్రాజు, రెజీనా, సందీప్ కిషన్, లగడపాటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







