'భలే మంచి రోజు' ఆడియో ఆవిష్కరించిన మహేష్
- November 25, 2015
మహేష్ ఆవిష్కరించిన 'భలే మంచి రోజు' ఆడియో సుధీర్బాబు, వామిక, ధన్య బాలకృష్ణ జంటగా రూపొందుతున్న 'భలే మంచి రోజు' ఆడియోను ప్రిన్స్ మహేష్బాబు విడుదల చేశారు. సన్నీ స్వరాలు సమకూర్చిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం రాత్రి శిల్పకళా వేదికలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా మహేష్బాబు హాజరయ్యారు. ఆడియో ఆవిష్కరించి తొలి సీడీని రానాకు అందించారు. విజయ్, శశి నిర్మాణ సారధ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీరాం ఆదిత్య దర్శకుడు. ఈ కార్యక్రమంలో పరుచూరి గోపాల కృష్ణ, దిల్రాజు, రెజీనా, సందీప్ కిషన్, లగడపాటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







