దుబాయ్లో స్మార్ట్ ఫోన్స్పై 60 శాతం డిస్కౌంట్
- February 13, 2018
ఐఫోన్ 10, శాంసంగ్ ఎస్3 వాచ్లు అత్యంత తక్కువ ధరలకు లభ్యమవనున్నాయి. నెట్వర్క్ ప్రొవైడర్ ఎటిసలాట్, ఇ-మెయిల్ నోటిఫికేషన్లో ఈ విషయాన్ని వెల్లడించింది. తమ వినియోగదారులకు సేల్లో తక్కువ ధరలకే ఖరీదైన మొబైల్స్ వివిధ ప్యాకేజీల్లో అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. సేల్లో 3769 దిర్హామ్ల నుంచి ఐఫోన్ 10 లభ్యమయ్యే అవకాశం ఉంది. ఎటిసలాట్ ప్రకటించిన 60 శాతం డిస్కౌంట్ ఆఫర్తో మీ మొబైల్ని మార్చుకునే వీలు కల్పిస్తున్నారు.హెచ్టిసి ఎం 10 వాస్తవ ధర 2399 దిర్హామ్లు కాగా, 949 దిర్హామ్లనుంచే అది అందుబాటులోకి రానుంది. శ్యాంసంగ్ గేర్ ఎస్2 వాచ్ 899 దిర్హామ్లకు బదులుగా 399 దిర్హామ్లకే లభ్యమవుతుంది. శ్యాంసంగ్ గేర్ జి3 స్మార్ట్ వాచ్ 1099 దిర్హామ్లకే లభిస్తుంది. ఎయిర్పాడ్స్ని 549 దిర్హామ్లకు (15 శాతం డిస్కౌంట్తో), పోర్షే డిజైన్ స్మార్ట్ వాచ్ - హువై 2599 దిర్హామ్లకు లభించనుంది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







