ఒమాన్ లోని సమైల్ కారాగారంలో నిరాహారదీక్ష - వార్తలను తోసిపుచ్చిన పొలిసు శాఖ
- November 25, 2015
ఒమాన్ లోని సమైల్ కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న 1800 మంది ఒమనీయులు గత ఆదివారం నుండి నిరాహార దీక్షను ప్రారంభించారని వస్తున్న వార్తలను జైలు అధికారులు తోసిపుచ్చారు. 45 వ జాతీయ దినోత్సవం సందర్భంగా, ఇంకా ఆయా కుటుంబాలు చేసుకున్న విజ్ఞాపనలను మన్నించి, హిజ్ మెజెస్టీ సుల్తాన్ కాబూస్ బిన్ సయాద్ వారు నవంబరు 17 న, 67 మంది ప్రవాసీయులతో సహా 160 మందికి రాజరిక క్షమాభిక్ష ప్రసాదించారు. ఐతే మీడియాలో చెప్పిన విధంగా ఏ విధమైన సామూహిక నిరాహారదీక్ష జరగడం లేదని, కేవలం 10 మంది మాత్రమే తమపేర్లు క్షమాభిక్ష జాబితాలో చేర్చనందుకు ఆహారాన్ని నిరాకరించారని స్పష్టం చేసారు. వారు క్షమాభిక్ష నిబంధనలకు అనుగుణంగా లేనందున వారి పేర్లు చేర్చబడలేదని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







