ఒమాన్ లోని సమైల్ కారాగారంలో నిరాహారదీక్ష - వార్తలను తోసిపుచ్చిన పొలిసు శాఖ
- November 25, 2015
ఒమాన్ లోని సమైల్ కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న 1800 మంది ఒమనీయులు గత ఆదివారం నుండి నిరాహార దీక్షను ప్రారంభించారని వస్తున్న వార్తలను జైలు అధికారులు తోసిపుచ్చారు. 45 వ జాతీయ దినోత్సవం సందర్భంగా, ఇంకా ఆయా కుటుంబాలు చేసుకున్న విజ్ఞాపనలను మన్నించి, హిజ్ మెజెస్టీ సుల్తాన్ కాబూస్ బిన్ సయాద్ వారు నవంబరు 17 న, 67 మంది ప్రవాసీయులతో సహా 160 మందికి రాజరిక క్షమాభిక్ష ప్రసాదించారు. ఐతే మీడియాలో చెప్పిన విధంగా ఏ విధమైన సామూహిక నిరాహారదీక్ష జరగడం లేదని, కేవలం 10 మంది మాత్రమే తమపేర్లు క్షమాభిక్ష జాబితాలో చేర్చనందుకు ఆహారాన్ని నిరాకరించారని స్పష్టం చేసారు. వారు క్షమాభిక్ష నిబంధనలకు అనుగుణంగా లేనందున వారి పేర్లు చేర్చబడలేదని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







