శివరాత్రి సందర్భంగా కోయంబత్తూరులోని ఇషా యోగా కేంద్రంలో జాగరణోత్సవం
- February 13, 2018
కోయంబత్తూరు శివనామ స్మరణతో మార్మోగింది. వేలమంది భక్తులు భోళాశంకరుడి సేవలో పునీతులయ్యారు. ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జాగరణోత్సవం నిర్వహించారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము దాకా ఏకధాటిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి వేలసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
శివరాత్రి సందర్భంగా కోయంబత్తూరులోని ఇషా యోగా కేంద్రంలో జాగరణోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో సద్గురు జగ్గీ వాసుదేవ్ భక్తులకు ప్రవచనాలు అందించారు. ఈ వేడుకలకు వేలమంది భక్తులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. పలువురు సినీ తారలు, పొలిటికల్ లీడర్లు జాగరణలో పాల్గొన్నారు.
.
జాగరణోత్సవంలో భాగంగా ఇషా యోగా కేంద్రంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. సోనూ నిగమ్, దలేర్ మెహందీలు నిర్వహించిన సంగీత విభావరితో భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి