2017 లో 3 లక్షల మంది ప్రజలు ఎరుపు సిగ్నల్ ఉల్లంఘనలకు పాల్పడ్డారు
- February 15, 2018_1518694546.jpg)
దుబాయ్: 2017 లో జనరల్ ట్రాఫిక్ డిపార్టుమెంటు ఇచ్చిన గణాంకాల ప్రకారం దుబాయిలో మూడు లక్షల మంది వాహనదారులు ఎరుపు సిగ్నల్ ను ఉల్లంఘించారు. వీరిలో ఎనభై వేలమందికి పైగా మహిళా వాహనదారులు ఎరుపు సిగ్నల్ ధాటి ముందుకువెళ్లారని నివేదించింది. అదేవిధంగా ప్రత్యక్ష ఉల్లంఘలకు పాల్పడినవారు 37,421 మంది వాహనదారులు ఉన్నారని పేర్కొంది. అలాగే పరోక్ష ఉల్లంఘనదారులు మొత్తం 266,886 ఉండగా వారిలో 29,010 పురుష వాహనదారులు, 8,411 మంది స్త్రీ వాహనదారులు ఉన్నారు.రోజువారీ ఉల్లంఘనదారులు 1 లక్షా 62 వేల,428 మంది నమోదవుతుంటే వీరిలో పురుష వాహనదారులు 71 వేల 806 మంది, అలాగే మహిళ వాహనదారులు 32 వేల 652 మంది కంపెనీల పేరుతో నమోదు చేయబడతున్నారని ఆ గణాంకాలు వివరిస్తున్నాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి