2017 లో 3 లక్షల మంది ప్రజలు ఎరుపు సిగ్నల్ ఉల్లంఘనలకు పాల్పడ్డారు
- February 15, 2018
దుబాయ్: 2017 లో జనరల్ ట్రాఫిక్ డిపార్టుమెంటు ఇచ్చిన గణాంకాల ప్రకారం దుబాయిలో మూడు లక్షల మంది వాహనదారులు ఎరుపు సిగ్నల్ ను ఉల్లంఘించారు. వీరిలో ఎనభై వేలమందికి పైగా మహిళా వాహనదారులు ఎరుపు సిగ్నల్ ధాటి ముందుకువెళ్లారని నివేదించింది. అదేవిధంగా ప్రత్యక్ష ఉల్లంఘలకు పాల్పడినవారు 37,421 మంది వాహనదారులు ఉన్నారని పేర్కొంది. అలాగే పరోక్ష ఉల్లంఘనదారులు మొత్తం 266,886 ఉండగా వారిలో 29,010 పురుష వాహనదారులు, 8,411 మంది స్త్రీ వాహనదారులు ఉన్నారు.రోజువారీ ఉల్లంఘనదారులు 1 లక్షా 62 వేల,428 మంది నమోదవుతుంటే వీరిలో పురుష వాహనదారులు 71 వేల 806 మంది, అలాగే మహిళ వాహనదారులు 32 వేల 652 మంది కంపెనీల పేరుతో నమోదు చేయబడతున్నారని ఆ గణాంకాలు వివరిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









