2017 లో 3 లక్షల మంది ప్రజలు ఎరుపు సిగ్నల్ ఉల్లంఘనలకు పాల్పడ్డారు
- February 15, 2018
దుబాయ్: 2017 లో జనరల్ ట్రాఫిక్ డిపార్టుమెంటు ఇచ్చిన గణాంకాల ప్రకారం దుబాయిలో మూడు లక్షల మంది వాహనదారులు ఎరుపు సిగ్నల్ ను ఉల్లంఘించారు. వీరిలో ఎనభై వేలమందికి పైగా మహిళా వాహనదారులు ఎరుపు సిగ్నల్ ధాటి ముందుకువెళ్లారని నివేదించింది. అదేవిధంగా ప్రత్యక్ష ఉల్లంఘలకు పాల్పడినవారు 37,421 మంది వాహనదారులు ఉన్నారని పేర్కొంది. అలాగే పరోక్ష ఉల్లంఘనదారులు మొత్తం 266,886 ఉండగా వారిలో 29,010 పురుష వాహనదారులు, 8,411 మంది స్త్రీ వాహనదారులు ఉన్నారు.రోజువారీ ఉల్లంఘనదారులు 1 లక్షా 62 వేల,428 మంది నమోదవుతుంటే వీరిలో పురుష వాహనదారులు 71 వేల 806 మంది, అలాగే మహిళ వాహనదారులు 32 వేల 652 మంది కంపెనీల పేరుతో నమోదు చేయబడతున్నారని ఆ గణాంకాలు వివరిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







