2017 లో 3 లక్షల మంది ప్రజలు ఎరుపు సిగ్నల్ ఉల్లంఘనలకు పాల్పడ్డారు

- February 15, 2018 , by Maagulf
2017  లో  3 లక్షల మంది ప్రజలు ఎరుపు సిగ్నల్  ఉల్లంఘనలకు పాల్పడ్డారు

దుబాయ్: 2017 లో జనరల్ ట్రాఫిక్ డిపార్టుమెంటు ఇచ్చిన గణాంకాల ప్రకారం దుబాయిలో మూడు లక్షల మంది వాహనదారులు ఎరుపు సిగ్నల్ ను ఉల్లంఘించారు. వీరిలో ఎనభై వేలమందికి పైగా మహిళా వాహనదారులు ఎరుపు సిగ్నల్ ధాటి ముందుకువెళ్లారని నివేదించింది. అదేవిధంగా ప్రత్యక్ష ఉల్లంఘలకు పాల్పడినవారు 37,421 మంది వాహనదారులు ఉన్నారని పేర్కొంది. అలాగే పరోక్ష ఉల్లంఘనదారులు మొత్తం 266,886 ఉండగా వారిలో 29,010 పురుష వాహనదారులు,  8,411 మంది స్త్రీ వాహనదారులు ఉన్నారు.రోజువారీ ఉల్లంఘనదారులు 1 లక్షా 62 వేల,428 మంది నమోదవుతుంటే  వీరిలో పురుష వాహనదారులు 71 వేల 806 మంది, అలాగే మహిళ వాహనదారులు  32 వేల 652 మంది కంపెనీల పేరుతో నమోదు చేయబడతున్నారని ఆ గణాంకాలు వివరిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com