దుబాయ్ నుంచి ఎమిరెట్స్ విమానంలో బంగారం అక్రమ రవాణా
- February 18, 2018
అధికారులెన్ని చర్యలు తీసుకున్నా శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా 920 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి ఎమిరెట్స్ విమానంలో ఓ ప్రయాణికుడు వచ్చాడు. అతన్ని తనిఖీ చేయగా బంగారం పట్టుబడింది. పోలీసులు ఆ ప్రయాణికున్ని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









