భవనం పైనుంచి పడి వ్యక్తి మృతి
- February 19, 2018మనామా: 55 ఏళ్ళ కార్మికుడొకరు నిర్మాణంలోని భవనం పైనుంచి ప్రమాదవశాత్తూ కిందపడి చనిపోయారు. ఈ ఘటన హిద్ ప్రాంతంలో జరిగింది. మృతుడ్ని ఆసియాకి చెందిన కార్మికుడిగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ ఘటనను ధృవీకరించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చట్ట ప్రకారం మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు