రంగస్థలం మూవీ రెండో పాట విడుదలకు టైం ఫిక్స్..!
- February 19, 2018
హైదరాబాద్ : రాంచరణ్, సమంత కాంబినేషన్లో వస్తున్న మూవీ రంగస్థలం. సుకుమార్ డైరెక్షన్లో విలేజ్ బ్యాక్డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే టీజర్తోపాటు తొలి పాట రిలీజైన విషయం తెలిసిందే. ఎంత సక్కగున్నావే లచ్చిమి అంటూ సాగే సాంగ్కు ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్టు నుంచి రెండో పాట విడుదల చేసేందుకు సుకుమార్ అండ్ టీం టైం ఫిక్స్ చేసింది. రంగస్థలం నుంచి రెండో పాటను ఈ వారమే రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినట్లు ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ మార్చి 30న థియేటర్లలో సందడి చేయనుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







