హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
- November 27, 2015
హైదరాబాద్ లో మరో డ్రగ్స్ ముఠా గుట్టును వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న నలుగురిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 55 గ్రాముల ఎల్ఎస్ డీ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా గోవా నుంచి డ్రగ్స్ సరఫరా చేసి నగరంలో విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పట్టుబడిన ముఠాలో ముగ్గురు ఆఫ్రికన్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరికి నగరంలో ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న వాటిపై పోలీసులు విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ









