కువైట్ లో పలు కంపెనీలను సందర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర
- February 22, 2018
కువైట్: కువైట్ లోని గల్ఫ్ స్పిక్,అల్మీర్,MECC కంపెనీలను మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించారు. ఏ.పి ప్రభుత్వం చేప్పట్టే స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎంప్లాయిమెంట్ గురించి ఆయా కంపెనీలతో చర్చించారు.కంపెనీల అవసరాలకు అనుగుణంగా ట్రైనింగ్ ఇప్పించి పంపగలమని తెలియజేశారు.ఆయనతో పాటు APNRT ప్రెసిడెంట్ రవి కుమార్ వేమూరు మరియు APNRT కోఆర్డినేటర్స్ పాల్గొన్నారు.




తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







