యు.ఎ.ఈ. లో స్వచ్ఛంద పరుగుపందెం లో పాల్గొన్న షేక్ నస్సేర్
- November 28, 2015
రౌండ్ టేబుల్ సంస్థ వారిచే బహరేన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో ఏర్పాటుచేయబడిన చారిటీ పరుగు పందెం పోటీకి, హిజ్ మేజేస్తే కింగ్ వారి దాతృత్వం, యువజన వ్యావహారాలు, సుప్రీం కౌన్సిల్ ఫర్ యూత్ అండ్ స్పోర్ట్ చైర్మన్ మరియు బహ్రైన్ ఒలంపిక్ కమిటీ చైర్మన్ - షేక్ నస్సేర్ బిన్ హమద్ అల్ ఖలీఫా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో షేక్ నస్సేర్ మాట్లాడుతూ, ఉన్నత లక్ష్యాలను, ముఖ్యంగా రాజ్యంలో దాతృత్వ కార్యక్రమాలను నిర్వహించడం వంటి వాటిని నిర్వహించడం చాలా ముఖ్యమని నొక్కి చెప్పారు. ఇటువంటి సమాజ సేవా కార్యక్రమాలకు తమమద్దటు ఎప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







