యు.ఎ.ఈ. లో స్వచ్ఛంద పరుగుపందెం లో పాల్గొన్న షేక్ నస్సేర్

- November 28, 2015 , by Maagulf
యు.ఎ.ఈ. లో స్వచ్ఛంద పరుగుపందెం లో పాల్గొన్న షేక్ నస్సేర్

రౌండ్ టేబుల్ సంస్థ వారిచే బహరేన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో ఏర్పాటుచేయబడిన చారిటీ పరుగు పందెం పోటీకి, హిజ్ మేజేస్తే కింగ్ వారి దాతృత్వం, యువజన వ్యావహారాలు, సుప్రీం కౌన్సిల్ ఫర్ యూత్ అండ్ స్పోర్ట్ చైర్మన్ మరియు బహ్రైన్ ఒలంపిక్ కమిటీ చైర్మన్ - షేక్ నస్సేర్ బిన్ హమద్ అల్ ఖలీఫా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో షేక్ నస్సేర్ మాట్లాడుతూ, ఉన్నత లక్ష్యాలను, ముఖ్యంగా రాజ్యంలో దాతృత్వ కార్యక్రమాలను నిర్వహించడం వంటి వాటిని నిర్వహించడం చాలా ముఖ్యమని నొక్కి  చెప్పారు. ఇటువంటి సమాజ సేవా కార్యక్రమాలకు తమమద్దటు ఎప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com