హై బి.పి. - కతార్ లోని ప్రవాస శ్రామికుల అతిపెద్ద ఆరోగ్య సమస్య
- November 28, 2015
ఈ శుక్ర వరం, ఆసియా కార్మికుల కోసం ఫ్రెండ్స్ కల్చరల్ సెంటర్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి కతార్ చాప్టర్, మరియు ఇండియన్ డాక్టర్స్ క్లబ్ వారు సంయుక్తంగా తారిక్ బిన్ జెయెద్ ఇండిపెండెంట్ స్కూల్ లో నిర్వహించిన ఒక మెడికల్ కాంప్ లో 5000 మంది శ్రామికులకు పరీక్షలు నిర్వహించి, వారిలో 25 శాతం మంది హైపర్ టెన్షన్ లేదా హై బి.పి. తో బాధ పడుతున్నారని, తరువాతి స్థానంలో మధుమేహం ఉందని తెలిసింది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







