పవిత్ర ఖురాన్ పోటీ విజేతలను సన్మానించిన యు.ఎ.ఈ. యువజన శాఖా మంత్రి
- November 28, 2015
27 వ జి.సి.సి. దేశాల పవిత్ర ఖురాన్ మరియు హదిత్ పోటీలో సింగిల్ టీం కేటగిరీలో ప్రధమ స్థానంలో నిలిచిన బహ్రైన్ రాజ్య ప్రతినిధి బృందం, యువజన మరియు క్రీడా వ్యవహారాల శాఖా మంత్రి హేషం బిన్ మొహమ్మద్ అల్-జోవ్దార్ ఆహ్వానించారు. వారిని సన్మానించిన అనంతరం, వారి అద్భుత సామర్ధ్యాన్ని ప్రసంసించిన మంత్రి, బహ్రైనీ యువత ఖురాన్ పఠన మరియు స్మరణం యొక్క ప్రాధాన్యతను గుర్తెరిగేలా కృషి చేసిన ప్రభుత్వం వారి సమర్ధతను కీర్తించారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







