పవిత్ర ఖురాన్ పోటీ విజేతలను సన్మానించిన యు.ఎ.ఈ. యువజన శాఖా మంత్రి
- November 28, 2015
27 వ జి.సి.సి. దేశాల పవిత్ర ఖురాన్ మరియు హదిత్ పోటీలో సింగిల్ టీం కేటగిరీలో ప్రధమ స్థానంలో నిలిచిన బహ్రైన్ రాజ్య ప్రతినిధి బృందం, యువజన మరియు క్రీడా వ్యవహారాల శాఖా మంత్రి హేషం బిన్ మొహమ్మద్ అల్-జోవ్దార్ ఆహ్వానించారు. వారిని సన్మానించిన అనంతరం, వారి అద్భుత సామర్ధ్యాన్ని ప్రసంసించిన మంత్రి, బహ్రైనీ యువత ఖురాన్ పఠన మరియు స్మరణం యొక్క ప్రాధాన్యతను గుర్తెరిగేలా కృషి చేసిన ప్రభుత్వం వారి సమర్ధతను కీర్తించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







