పవిత్ర ఖురాన్ పోటీ విజేతలను సన్మానించిన యు.ఎ.ఈ. యువజన శాఖా మంత్రి
- November 28, 2015
27 వ జి.సి.సి. దేశాల పవిత్ర ఖురాన్ మరియు హదిత్ పోటీలో సింగిల్ టీం కేటగిరీలో ప్రధమ స్థానంలో నిలిచిన బహ్రైన్ రాజ్య ప్రతినిధి బృందం, యువజన మరియు క్రీడా వ్యవహారాల శాఖా మంత్రి హేషం బిన్ మొహమ్మద్ అల్-జోవ్దార్ ఆహ్వానించారు. వారిని సన్మానించిన అనంతరం, వారి అద్భుత సామర్ధ్యాన్ని ప్రసంసించిన మంత్రి, బహ్రైనీ యువత ఖురాన్ పఠన మరియు స్మరణం యొక్క ప్రాధాన్యతను గుర్తెరిగేలా కృషి చేసిన ప్రభుత్వం వారి సమర్ధతను కీర్తించారు.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు









