'భలే మంచి రోజు' పాటల ఆవిష్కరణ...!!
- November 28, 2015మాయా పేటిక'మాయాబజార్'లో ప్రియ దర్శిని లాంటి పేటికను తెరిపించి కొన్ని పాటలు విడుదల చేశారు. మహేష్బాబు తనయుడు గౌతమ్తో ఆ మాయాపేటికని తెరిపిస్తే తెరపై విఘ్నేశ్వరుడి బొమ్మ ప్రత్యక్షమైంది. రెండోసారి సుధీర్బాబు తనయుడు చరిత్ మానస్తో తీయించారు. తెరపై డబ్బు ప్రత్యక్షమైంది. సుధీర్బాబు రెండో తనయుడు దర్శన్తో మూడోసారి ఆ మాయా పేటికని తెరిపించారు. అప్పుడు తెరపై 'భలే మంచి రోజు' పోస్టర్ కనిపించి పాట ప్రసారమైంది. వేడుకలో టైటిల్ సాంగ్కి చిత్రబృందమంతా కలసి వేదికపై నృత్యాలు చేసింది.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..