'భలే మంచి రోజు' పాటల ఆవిష్కరణ...!!

- November 28, 2015 , by Maagulf
'భలే మంచి రోజు' పాటల ఆవిష్కరణ...!!

మాయా పేటిక'మాయాబజార్‌'లో ప్రియ దర్శిని లాంటి పేటికను తెరిపించి కొన్ని పాటలు విడుదల చేశారు. మహేష్‌బాబు తనయుడు గౌతమ్‌తో ఆ మాయాపేటికని తెరిపిస్తే తెరపై విఘ్నేశ్వరుడి బొమ్మ ప్రత్యక్షమైంది. రెండోసారి సుధీర్‌బాబు తనయుడు చరిత్‌ మానస్‌తో తీయించారు. తెరపై డబ్బు ప్రత్యక్షమైంది. సుధీర్‌బాబు రెండో తనయుడు దర్శన్‌తో మూడోసారి ఆ మాయా పేటికని తెరిపించారు. అప్పుడు తెరపై 'భలే మంచి రోజు' పోస్టర్‌ కనిపించి పాట ప్రసారమైంది. వేడుకలో టైటిల్‌ సాంగ్‌కి చిత్రబృందమంతా కలసి వేదికపై నృత్యాలు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com