'భలే మంచి రోజు' పాటల ఆవిష్కరణ...!!
- November 28, 2015
మాయా పేటిక'మాయాబజార్'లో ప్రియ దర్శిని లాంటి పేటికను తెరిపించి కొన్ని పాటలు విడుదల చేశారు. మహేష్బాబు తనయుడు గౌతమ్తో ఆ మాయాపేటికని తెరిపిస్తే తెరపై విఘ్నేశ్వరుడి బొమ్మ ప్రత్యక్షమైంది. రెండోసారి సుధీర్బాబు తనయుడు చరిత్ మానస్తో తీయించారు. తెరపై డబ్బు ప్రత్యక్షమైంది. సుధీర్బాబు రెండో తనయుడు దర్శన్తో మూడోసారి ఆ మాయా పేటికని తెరిపించారు. అప్పుడు తెరపై 'భలే మంచి రోజు' పోస్టర్ కనిపించి పాట ప్రసారమైంది. వేడుకలో టైటిల్ సాంగ్కి చిత్రబృందమంతా కలసి వేదికపై నృత్యాలు చేసింది.
తాజా వార్తలు
- ఖతార్, ఒమన్ మధ్య బలపడుతున్న స్నేహబంధం..
- మలేషియా ఎయిర్లైన్స్ విమానానికి తప్పిన ప్రమాదం
- ‘దుబాయ్-ఇట్ అవార్డు’కు ఆగస్టు 10 నుంచి నామినేషన్లు
- బ్రహ్మోస్కు భారీ డిమాండ్..
- వరంగల్లో పోలీసు అమరవీరుల కుటుంబాలతో డీజీపీ సీవీ ఆనంద్ భేటీ
- పిల్లల స్క్రీన్ టైమ్పై జాగ్రత్త.. నిద్ర, ఆరోగ్యంపై ప్రభావం..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన యూఎన్ఎస్సీ.. బహ్రెయిన్ స్వాగతం..!!
- దుబాయ్లో నాన్ ముస్లిం ప్రవాసుల వివాహం.. అర్హతలు, ప్రక్రియ..!!
- ఒమన్లో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు, వడగళ్లకు అవకాశం.. 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







