ముంబయిలో భారీ అగ్నిప్రమాదం
- March 06, 2018
ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలోని కళాచౌకీ ప్రాంతంలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈస్టల్ మెటల్ కంపెనీలోని గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 16 ఫైరింజన్లతో మంటలను అదుపు చేసింది. ఈ కంపెనీకి సమీపంలో పలు భవన సముదాయాలు ఉండటంతో.. ముందుజాగ్రత్తగా అక్కడ నివాసముంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కళాచౌకీ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి నెలకొంది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







