మహిళా దినోత్సవం సందర్భంగా నేడు మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు
- March 07, 2018![1 మహిళా దినోత్సవం సందర్భంగా నేడు మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు](https://www.maagulf.com/godata/articles/201803/Telangana_1520484961.jpg)
అంతర్జాతీయ మహిళా దినోత్సవా న్ని పురస్కరించుకుని మహిళా ఉద్యోగులకు గురువారం స్పెషల్ క్యాజువల్ లీవ్గా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం అంతర్గత ఉత్తర్వులు జారీ చేసేది. కానీ.. ఈ సారి మార్చి 8న శాశ్వత సెలవుగా ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని మహిళలకు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- 'మాస్టర్ ఆఫ్ డవలప్ మెంట్ ఎక్సలెన్స్ అవార్డు-2024'ను సొంతం చేసుకున్న అన్వితా గ్రూప్
- రేపటి భారత క్రీడా షెడ్యూల్ ఇదే..
- మద్యం కుంభకోణంలో జగన్ ను వదిలేది లేదు: మంత్రి కొల్లు రవీంద్ర
- షిర్డీ సాయినాధుని సేవలో ఏపీ గవర్నర్
- ఆసియా కప్: పాక్ పై విజయం…ఫైనల్స్ కు శ్రీలంక
- ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త
- రాచకొండ సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం: సిపీ సుధీర్ బాబు
- విషాదం..భవనం పైకప్పుపై ప్రవాస భారతీయుడి మృతదేహం లభ్యం..!
- యూఏఈలో గెలాక్సీ ఇన్సూరెన్స్ బ్రోకర్ లైసెన్స్ రద్దు
- సౌదీ అరేబియాలో 12,706 టయోటా, లెక్సస్ వాహనాలు రీకాల్