మహిళా దినోత్సవం సందర్భంగా నేడు మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు
- March 07, 2018
అంతర్జాతీయ మహిళా దినోత్సవా న్ని పురస్కరించుకుని మహిళా ఉద్యోగులకు గురువారం స్పెషల్ క్యాజువల్ లీవ్గా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం అంతర్గత ఉత్తర్వులు జారీ చేసేది. కానీ.. ఈ సారి మార్చి 8న శాశ్వత సెలవుగా ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని మహిళలకు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ ఫోర్జరీ.. వ్యక్తికి జైలు శిక్ష
- గ్రాండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వేడుక: విజేతలకు బహుమతుల అందజేత
- సౌదీలో గణనీయంగా పెరిగిన బీమాదారులు
- ఏడాదిలో 7,000 మంది ప్రవాసులు అరెస్ట్
- అజ్మాన్ లో ఇంధన ట్యాంక్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి
- యూఏఈ స్వచ్ఛంద చమురు ఉత్పత్తి కోత పొడిగింపు
- హైదరాబాద్లో భారీ వర్షం..
- తొమ్మిదేళ్ల పాలనలో కెసిఆర్ రూ. 5 లక్షల కోట్ల అప్పు చేశారు: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
- కొత్త బయోమెట్రిక్ కేంద్రాలు: ప్రవాసులకు రెండు, పౌరులకు మూడు
- భారత రైలు ప్రమాదంపై యూఏఈ అధ్యక్షుడు సంతాపం