కేరళలో మహాత్మాగాంధీ విగ్రహాం ధ్వంసం...
- March 07, 2018
కేరళలోని కన్నూర్లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు దుండగులు. అటు తమిళనాడులో అంబేద్కర్ విగ్రహంపై ఇంకు చల్లారు. విగ్రహ విధ్వంస ఘటనలు పెచ్చుమీరుతున్నాయి. 4 రోజుల్లో 7 విగ్రహ విధ్వంసం ఘటనలు చోటు చేసుకున్నాయి. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అటు పెరియార్ విగ్రహ ధ్వంసంపై రజినీకాంత్ తీవ్రస్థాయిలో స్పందించారు. భయాందోళనలు కలిగించేలా ఈ చర్యలున్నాయన్నారు.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







