కేరళలో మహాత్మాగాంధీ విగ్రహాం ధ్వంసం...
- March 07, 2018
కేరళలోని కన్నూర్లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు దుండగులు. అటు తమిళనాడులో అంబేద్కర్ విగ్రహంపై ఇంకు చల్లారు. విగ్రహ విధ్వంస ఘటనలు పెచ్చుమీరుతున్నాయి. 4 రోజుల్లో 7 విగ్రహ విధ్వంసం ఘటనలు చోటు చేసుకున్నాయి. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అటు పెరియార్ విగ్రహ ధ్వంసంపై రజినీకాంత్ తీవ్రస్థాయిలో స్పందించారు. భయాందోళనలు కలిగించేలా ఈ చర్యలున్నాయన్నారు.
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ ఫోర్జరీ.. వ్యక్తికి జైలు శిక్ష
- గ్రాండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వేడుక: విజేతలకు బహుమతుల అందజేత
- సౌదీలో గణనీయంగా పెరిగిన బీమాదారులు
- ఏడాదిలో 7,000 మంది ప్రవాసులు అరెస్ట్
- అజ్మాన్ లో ఇంధన ట్యాంక్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి
- యూఏఈ స్వచ్ఛంద చమురు ఉత్పత్తి కోత పొడిగింపు
- హైదరాబాద్లో భారీ వర్షం..
- తొమ్మిదేళ్ల పాలనలో కెసిఆర్ రూ. 5 లక్షల కోట్ల అప్పు చేశారు: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
- కొత్త బయోమెట్రిక్ కేంద్రాలు: ప్రవాసులకు రెండు, పౌరులకు మూడు
- భారత రైలు ప్రమాదంపై యూఏఈ అధ్యక్షుడు సంతాపం