కేరళలో మహాత్మాగాంధీ విగ్రహాం ధ్వంసం...
- March 07, 2018
కేరళలోని కన్నూర్లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు దుండగులు. అటు తమిళనాడులో అంబేద్కర్ విగ్రహంపై ఇంకు చల్లారు. విగ్రహ విధ్వంస ఘటనలు పెచ్చుమీరుతున్నాయి. 4 రోజుల్లో 7 విగ్రహ విధ్వంసం ఘటనలు చోటు చేసుకున్నాయి. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అటు పెరియార్ విగ్రహ ధ్వంసంపై రజినీకాంత్ తీవ్రస్థాయిలో స్పందించారు. భయాందోళనలు కలిగించేలా ఈ చర్యలున్నాయన్నారు.
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయంలో రూ.14 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
- ఓటమి పై యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం ఏమన్నారంటే?
- హైదరాబాద్ లో గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే రూట్ ఖరారు
- షేక్ జాయెద్ రోడ్డులో మోటార్ సైక్లిస్ట్ మృతి..!!
- ముబారకియా మార్కెట్ కోసం ఏసీ వాక్వేలు..!!
- అమీర్, యూఏఈ ప్రెసిడెంట్ భేటీ..!!
- ఇరాన్-IAEA ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- ఉద్యోగిని కొట్టిచంపిన వ్యక్తికి జీవితఖైదు..!!
- పిల్లలు, యువతపై వాతావరణ మార్పుల ప్రభావంపై అధ్యయనం..!!
- యూఏఈ పై భారత్ ఘన విజయం