జబెల్ అక్దర్లో రోడ్డు ప్రమాదం: ముగ్గురు విద్యార్థుల మృతి
- March 07, 2018మస్కట్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్కూలు విద్యార్థులు మృతి చెందగా, 17 మంది గాయపడ్డ ఘటన జబెల్ అక్దర్లో చోటు చేసుకుంది. వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ కంట్రోల్ తప్పడంతో, బస్ ఓవర్ టర్న్ అయ్యింది. గాయపడ్డవారిని తక్షణం ఆసుపత్రికి తరలించగా, వారిలో కొందరి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. హెలికాప్టర్ ద్వారా బాధితుల్ని ఎయిర్లిఫ్ట్ చేశారు. 17 మందిలో 12 మంది కోలుకోగా, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. హిల్ ఏరియా కావడంతో కేవలం 4డబ్ల్యుడి మాత్రమే ఈ ప్రాంతంలో అనుమతించబడ్తోంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల్ని ఎస్వీయూ ద్వారా తరలించారు. గడచిన పదిహేను రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇదే ప్రధమం. గతంలో ఫిబ్రవరి 20న ఇబ్రిలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ