ఇండియాకి వెళుతున్నారా? ఇది మాత్రం తీసుకెళ్ళొద్దు!
- March 08, 2018
మస్కట్: శాటిలైట్ ఫోన్లను తమతో తీసుకెళ్ళాలనుకుంటే అది ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తుందని ఒమన్లోని ఇండియన్ ఎంబసీ స్పష్టం చేసింది. ఇండియాకి వెళ్ళే ప్రయాణీకులు ఎవరైనాసరే, తమతోపాటు తురాయా / ఇరిడియం శాటిలైట్ ఫోన్స్ని తీసుకెళ్ళడం నిషిద్దిం. ఎవరైనా ప్రయాణీకుడు ఇలాంటివాటితో ఇండియాకి వెళితే, వాటిని స్వాధీనం చేసుకోవడంతోపాటుగా, ప్రాసిక్యూషన్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఇండియన్ వైర్లెస్ యాక్ట్ - ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం వీటిని ఈసుకెళ్ళడం నేరమని ఒమన్లోని ఇండియన్ ఎంబసీ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







