ఇండియాకి వెళుతున్నారా? ఇది మాత్రం తీసుకెళ్ళొద్దు!
- March 08, 2018
మస్కట్: శాటిలైట్ ఫోన్లను తమతో తీసుకెళ్ళాలనుకుంటే అది ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తుందని ఒమన్లోని ఇండియన్ ఎంబసీ స్పష్టం చేసింది. ఇండియాకి వెళ్ళే ప్రయాణీకులు ఎవరైనాసరే, తమతోపాటు తురాయా / ఇరిడియం శాటిలైట్ ఫోన్స్ని తీసుకెళ్ళడం నిషిద్దిం. ఎవరైనా ప్రయాణీకుడు ఇలాంటివాటితో ఇండియాకి వెళితే, వాటిని స్వాధీనం చేసుకోవడంతోపాటుగా, ప్రాసిక్యూషన్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఇండియన్ వైర్లెస్ యాక్ట్ - ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం వీటిని ఈసుకెళ్ళడం నేరమని ఒమన్లోని ఇండియన్ ఎంబసీ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









