ఇండియాకి వెళుతున్నారా? ఇది మాత్రం తీసుకెళ్ళొద్దు!
- March 08, 2018
మస్కట్: శాటిలైట్ ఫోన్లను తమతో తీసుకెళ్ళాలనుకుంటే అది ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తుందని ఒమన్లోని ఇండియన్ ఎంబసీ స్పష్టం చేసింది. ఇండియాకి వెళ్ళే ప్రయాణీకులు ఎవరైనాసరే, తమతోపాటు తురాయా / ఇరిడియం శాటిలైట్ ఫోన్స్ని తీసుకెళ్ళడం నిషిద్దిం. ఎవరైనా ప్రయాణీకుడు ఇలాంటివాటితో ఇండియాకి వెళితే, వాటిని స్వాధీనం చేసుకోవడంతోపాటుగా, ప్రాసిక్యూషన్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఇండియన్ వైర్లెస్ యాక్ట్ - ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం వీటిని ఈసుకెళ్ళడం నేరమని ఒమన్లోని ఇండియన్ ఎంబసీ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!









