ఇండియాకి వెళుతున్నారా? ఇది మాత్రం తీసుకెళ్ళొద్దు!
- March 08, 2018
మస్కట్: శాటిలైట్ ఫోన్లను తమతో తీసుకెళ్ళాలనుకుంటే అది ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తుందని ఒమన్లోని ఇండియన్ ఎంబసీ స్పష్టం చేసింది. ఇండియాకి వెళ్ళే ప్రయాణీకులు ఎవరైనాసరే, తమతోపాటు తురాయా / ఇరిడియం శాటిలైట్ ఫోన్స్ని తీసుకెళ్ళడం నిషిద్దిం. ఎవరైనా ప్రయాణీకుడు ఇలాంటివాటితో ఇండియాకి వెళితే, వాటిని స్వాధీనం చేసుకోవడంతోపాటుగా, ప్రాసిక్యూషన్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఇండియన్ వైర్లెస్ యాక్ట్ - ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం వీటిని ఈసుకెళ్ళడం నేరమని ఒమన్లోని ఇండియన్ ఎంబసీ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







