మస్కట్లోని ప్రముఖ రోడ్డు మూసివేత
- March 08, 2018
మస్కట్: మునిసిపల్ అథారిటీస్, క్యాపిటల్లోని ప్రధాన రహదారిని ఈ వారాంతంలో మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఖుర్రమ్ బ్రిడ్జి మూసివేత నేపథ్యంలో అటువైపుగా వెళ్ళే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. గురువారం రాత్రి నుంచి మార్చి 11 ఆదివారం వరకు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. అలాగే, ఆదివారం మరియు సోమవారం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రోడ్డుని మూసివేయనున్నారు. ట్రాఫిక్ ఇన్స్ట్రక్షన్స్ని వాహనదారులు పాటించాలనీ, మెయిన్టెనెన్స్ పనుల నిమిత్తమే ఈ మూసివేత నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మస్కట్ మునిసిపాలిటీ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







