మస్కట్లోని ప్రముఖ రోడ్డు మూసివేత
- March 08, 2018
మస్కట్: మునిసిపల్ అథారిటీస్, క్యాపిటల్లోని ప్రధాన రహదారిని ఈ వారాంతంలో మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఖుర్రమ్ బ్రిడ్జి మూసివేత నేపథ్యంలో అటువైపుగా వెళ్ళే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. గురువారం రాత్రి నుంచి మార్చి 11 ఆదివారం వరకు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. అలాగే, ఆదివారం మరియు సోమవారం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రోడ్డుని మూసివేయనున్నారు. ట్రాఫిక్ ఇన్స్ట్రక్షన్స్ని వాహనదారులు పాటించాలనీ, మెయిన్టెనెన్స్ పనుల నిమిత్తమే ఈ మూసివేత నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మస్కట్ మునిసిపాలిటీ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







