నీట మునిగిన కారులోని ఇద్దరినీ రక్షించడానికి వచ్చి...రెస్క్యూ టీం సభ్యుడు గల్లంతు
- March 09, 2018
కువైట్ :నీటిలో మునిగిపోయిన ఇరువురిని రక్షించడానికి వచ్చిన ఒక రెస్క్యూ టీం సభ్యుడు గల్లంతు అయ్యాడు.స్థానిక సుబియ్య లో సముద్రపు నీరు ప్రవహించే ఒక కాలువ అంచు వెంబడి ఇరువురు వ్యక్తులు కారుని నడుపుతుండగా అకస్మాత్తుగా బురదలోనికి కారు జారిపోవడంతో ఇద్దరు పౌరులు ఉప్పునీళ్లలో మునిగిపోయారు.ఈ సమాచారం అందుకొన్న విపత్తు నివారణ జట్టు సభ్యులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొన్నారు. నీట మునిగిన ఇద్దరు కోసం ఆ బృందం అన్వేషిస్తుండగా, కువైట్ దేశస్తుడు కానీ ఒక విపత్తు నివారణ జట్టులోని సభ్యుడు కనిపించలేదు. అయితే తొలుత కారుతో సహా నీట మునిగిన ఇరువురు పౌరులు ఈత కొడ్తూ సురక్షితంగా ఒడ్డుకి చేరుకొన్నారు కానీ విపత్తు నివారణ జట్టు సభ్యులు తమ సహోద్యోగి ఆచూకీ కనుగొనలేకపోయారు.
తాజా వార్తలు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!
- విదేశాలలో చిక్కుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!!
- ఆ రెండు కేసుల్లోనే అబార్షన్..షురా కౌన్సిల్ ఆమోదం..!!
- 80 అదనపు విమానాలు..97వేల మందికి లబ్ధి..!!









