నీట మునిగిన కారులోని ఇద్దరినీ రక్షించడానికి వచ్చి...రెస్క్యూ టీం సభ్యుడు గల్లంతు
- March 09, 2018
కువైట్ :నీటిలో మునిగిపోయిన ఇరువురిని రక్షించడానికి వచ్చిన ఒక రెస్క్యూ టీం సభ్యుడు గల్లంతు అయ్యాడు.స్థానిక సుబియ్య లో సముద్రపు నీరు ప్రవహించే ఒక కాలువ అంచు వెంబడి ఇరువురు వ్యక్తులు కారుని నడుపుతుండగా అకస్మాత్తుగా బురదలోనికి కారు జారిపోవడంతో ఇద్దరు పౌరులు ఉప్పునీళ్లలో మునిగిపోయారు.ఈ సమాచారం అందుకొన్న విపత్తు నివారణ జట్టు సభ్యులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొన్నారు. నీట మునిగిన ఇద్దరు కోసం ఆ బృందం అన్వేషిస్తుండగా, కువైట్ దేశస్తుడు కానీ ఒక విపత్తు నివారణ జట్టులోని సభ్యుడు కనిపించలేదు. అయితే తొలుత కారుతో సహా నీట మునిగిన ఇరువురు పౌరులు ఈత కొడ్తూ సురక్షితంగా ఒడ్డుకి చేరుకొన్నారు కానీ విపత్తు నివారణ జట్టు సభ్యులు తమ సహోద్యోగి ఆచూకీ కనుగొనలేకపోయారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







