నీట మునిగిన కారులోని ఇద్దరినీ రక్షించడానికి వచ్చి...రెస్క్యూ టీం సభ్యుడు గల్లంతు
- March 09, 2018
కువైట్ :నీటిలో మునిగిపోయిన ఇరువురిని రక్షించడానికి వచ్చిన ఒక రెస్క్యూ టీం సభ్యుడు గల్లంతు అయ్యాడు.స్థానిక సుబియ్య లో సముద్రపు నీరు ప్రవహించే ఒక కాలువ అంచు వెంబడి ఇరువురు వ్యక్తులు కారుని నడుపుతుండగా అకస్మాత్తుగా బురదలోనికి కారు జారిపోవడంతో ఇద్దరు పౌరులు ఉప్పునీళ్లలో మునిగిపోయారు.ఈ సమాచారం అందుకొన్న విపత్తు నివారణ జట్టు సభ్యులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొన్నారు. నీట మునిగిన ఇద్దరు కోసం ఆ బృందం అన్వేషిస్తుండగా, కువైట్ దేశస్తుడు కానీ ఒక విపత్తు నివారణ జట్టులోని సభ్యుడు కనిపించలేదు. అయితే తొలుత కారుతో సహా నీట మునిగిన ఇరువురు పౌరులు ఈత కొడ్తూ సురక్షితంగా ఒడ్డుకి చేరుకొన్నారు కానీ విపత్తు నివారణ జట్టు సభ్యులు తమ సహోద్యోగి ఆచూకీ కనుగొనలేకపోయారు.
తాజా వార్తలు
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!







