పారిస్ కు పయనమైన ప్రధాని మోడీ.!
- November 29, 2015
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫ్రాన్స్ రాజధాని పారిస్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. వాతావరణ మార్పులపై పారిస్లో ఐక్యరాజ్య సమితి నిర్వహించనున్న సదస్సులో ఆయన పాల్గొంటారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ప్రపంచ దేశాధినేతలు హాజరుకానున్నారు. పారిస్ బయలుదేరడానికి ముందు మోదీ విలేకరులతో మాట్లాడుతూ... పర్యావరణం, వాతావరణ మార్పులకు సంబంధించి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు.పారిస్ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండేతో మోదీ భేటీ కానున్నారు. ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్పై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు ఒబామా అధ్యక్షత జరిగే మిషన్ ఇన్నోవేటివ్లో పాల్గొంటారు.
తాజా వార్తలు
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం









