బిపిఎల్ 2018: ఇండియన్ క్రికెటర్ ప్రశంసలు
- March 09, 2018
భారత క్రికెటర్ హర్భజన్ సింగ్, బహ్రెయిన్లో జరుగుతున్న కోకాకోలా బహ్రెయిన్ ప్రీమియర్ లీగ్ 2018 నిర్వహణ పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్పెసలిస్ట్ స్పిన్నర్గా హర్భజన్ సింగ్, భారత క్రికెట్కి విశేషమైన సేవలందించిన సంగతి తెల్సిందే. బహ్రెయిన్లో కెహెచ్కె స్పోర్ట్స్, ఎక్సెలాన్ సహకారంతో తొలి టీ20 క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహించింది. బహ్రెయిన్లో యువ క్రికెటర్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ టోర్నమెంట్ని నిర్వహిస్తున్నారు. ఈ ఆలోచనని హర్భజన్సింగ్ అభినందించాడు. సుప్రీం కౌన్సిల్ ఫర్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఫస్ట్ డిప్యూటీ ఛైర్మన్, బహ్రెయిన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఖాలిద్ బిన్ హమాద్ అల్ ఖలీఫా సమక్షంలో ఈ పోటీలు జరిగాయి. టీ20 ఫార్మాట్లో 13 రెసిడెంట్ క్రికెటర్స్తో ఆరు ఫ్రాంచైజీ స్క్వాడ్స్తో బహ్రెయిన్ ప్రీమియర్ లీగ్ జరిగింది.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







