366 కిలోల పాడైపోయిన మాంసం..ఆహార పదార్ధాలను నాశనం
- March 11, 2018
కువైట్ : మానవ వినియోగం కోసం 366 కిలోల చెడిపోయిన దిగుమతి చేయబడిన మాంసంను నాశనం చేశారు అలాగే ఫుడ్ అండ్ నూట్రియేషన్ పబ్లిక్ అథారిటీ ఆహార డిపార్ట్మెంట్ చెడిపోయిన పండ్ల 3,466 బాక్సులను నాశనం చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ డైరెక్టర్ అలీ అల్ ఖాన్ఫోర్ మాట్లాడుతూ, ఆ మాంసం కుళ్లిపోయిన పంది మాంసంగా ప్రయోగశాల పరీక్షలు నిరూపించాయని తెలిపారు. వాటితో పాటు 20 కిలోల ఆవపిండి నూనె మరియు 10 కిలోల చాక్లెట్ పాటు, 3,266 నారింజ పండ్ల బాక్సులను, 200 బాక్సుల స్ట్రాబెర్రీలను సైతం నాశనం చేశామని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







