366 కిలోల పాడైపోయిన మాంసం..ఆహార పదార్ధాలను నాశనం

- March 11, 2018 , by Maagulf
366 కిలోల పాడైపోయిన మాంసం..ఆహార పదార్ధాలను  నాశనం

కువైట్ :  మానవ వినియోగం కోసం 366 కిలోల చెడిపోయిన దిగుమతి చేయబడిన మాంసంను నాశనం చేశారు  అలాగే ఫుడ్ అండ్ నూట్రియేషన్  పబ్లిక్ అథారిటీ ఆహార డిపార్ట్మెంట్  చెడిపోయిన పండ్ల 3,466 బాక్సులను నాశనం చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ డైరెక్టర్ అలీ అల్ ఖాన్ఫోర్ మాట్లాడుతూ, ఆ మాంసం  కుళ్లిపోయిన పంది మాంసంగా  ప్రయోగశాల పరీక్షలు నిరూపించాయని  తెలిపారు. వాటితో పాటు 20 కిలోల ఆవపిండి నూనె మరియు 10 కిలోల చాక్లెట్  పాటు, 3,266 నారింజ పండ్ల  బాక్సులను, 200 బాక్సుల స్ట్రాబెర్రీలను సైతం నాశనం చేశామని ఆయన చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com