366 కిలోల పాడైపోయిన మాంసం..ఆహార పదార్ధాలను నాశనం
- March 11, 2018
కువైట్ : మానవ వినియోగం కోసం 366 కిలోల చెడిపోయిన దిగుమతి చేయబడిన మాంసంను నాశనం చేశారు అలాగే ఫుడ్ అండ్ నూట్రియేషన్ పబ్లిక్ అథారిటీ ఆహార డిపార్ట్మెంట్ చెడిపోయిన పండ్ల 3,466 బాక్సులను నాశనం చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ డైరెక్టర్ అలీ అల్ ఖాన్ఫోర్ మాట్లాడుతూ, ఆ మాంసం కుళ్లిపోయిన పంది మాంసంగా ప్రయోగశాల పరీక్షలు నిరూపించాయని తెలిపారు. వాటితో పాటు 20 కిలోల ఆవపిండి నూనె మరియు 10 కిలోల చాక్లెట్ పాటు, 3,266 నారింజ పండ్ల బాక్సులను, 200 బాక్సుల స్ట్రాబెర్రీలను సైతం నాశనం చేశామని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









