366 కిలోల పాడైపోయిన మాంసం..ఆహార పదార్ధాలను నాశనం
- March 11, 2018
కువైట్ : మానవ వినియోగం కోసం 366 కిలోల చెడిపోయిన దిగుమతి చేయబడిన మాంసంను నాశనం చేశారు అలాగే ఫుడ్ అండ్ నూట్రియేషన్ పబ్లిక్ అథారిటీ ఆహార డిపార్ట్మెంట్ చెడిపోయిన పండ్ల 3,466 బాక్సులను నాశనం చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ డైరెక్టర్ అలీ అల్ ఖాన్ఫోర్ మాట్లాడుతూ, ఆ మాంసం కుళ్లిపోయిన పంది మాంసంగా ప్రయోగశాల పరీక్షలు నిరూపించాయని తెలిపారు. వాటితో పాటు 20 కిలోల ఆవపిండి నూనె మరియు 10 కిలోల చాక్లెట్ పాటు, 3,266 నారింజ పండ్ల బాక్సులను, 200 బాక్సుల స్ట్రాబెర్రీలను సైతం నాశనం చేశామని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







