ప్రభుత్వోద్యోగిపై దాడి, రికార్డుల దొంగతనం
- March 12, 2018
మస్కట్: అల్ బురైమిలో ఓ ప్రభుత్వ ఉద్యోగిపై స్థానికుడొకరు దాడి చేసిన కేసులో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సివిల్ సర్వెంట్పై నిందితుడు దాడి చేశాడనీ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హౌసింగ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ రికార్డ్స్ని నిందితుడు దొంగతనం చేశాడనీ పోలీసులు వెల్లడించారు. దొంగతనం తర్వాత నిందితుడు పారిపోయాడనీ, అతన్ని గుర్తించి అరెస్ట్ చేశామని, విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఆర్టికల్ 192 ఒమనీ పీనల్ కోడ ప్రకారం, పబ్లిక్ సర్వెంట్ని బెదిరిస్తే, మూడు నెలలకు మించిన జైలు శిక్ష (రెండేళ్ళు గరిష్టంగా), 300 నుంచి 1000 ఒమన్ రియాల్స్ సరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!