ప్రభుత్వోద్యోగిపై దాడి, రికార్డుల దొంగతనం
- March 12, 2018
మస్కట్: అల్ బురైమిలో ఓ ప్రభుత్వ ఉద్యోగిపై స్థానికుడొకరు దాడి చేసిన కేసులో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సివిల్ సర్వెంట్పై నిందితుడు దాడి చేశాడనీ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హౌసింగ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ రికార్డ్స్ని నిందితుడు దొంగతనం చేశాడనీ పోలీసులు వెల్లడించారు. దొంగతనం తర్వాత నిందితుడు పారిపోయాడనీ, అతన్ని గుర్తించి అరెస్ట్ చేశామని, విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఆర్టికల్ 192 ఒమనీ పీనల్ కోడ ప్రకారం, పబ్లిక్ సర్వెంట్ని బెదిరిస్తే, మూడు నెలలకు మించిన జైలు శిక్ష (రెండేళ్ళు గరిష్టంగా), 300 నుంచి 1000 ఒమన్ రియాల్స్ సరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!







