ప్రభుత్వోద్యోగిపై దాడి, రికార్డుల దొంగతనం
- March 12, 2018
మస్కట్: అల్ బురైమిలో ఓ ప్రభుత్వ ఉద్యోగిపై స్థానికుడొకరు దాడి చేసిన కేసులో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సివిల్ సర్వెంట్పై నిందితుడు దాడి చేశాడనీ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హౌసింగ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ రికార్డ్స్ని నిందితుడు దొంగతనం చేశాడనీ పోలీసులు వెల్లడించారు. దొంగతనం తర్వాత నిందితుడు పారిపోయాడనీ, అతన్ని గుర్తించి అరెస్ట్ చేశామని, విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఆర్టికల్ 192 ఒమనీ పీనల్ కోడ ప్రకారం, పబ్లిక్ సర్వెంట్ని బెదిరిస్తే, మూడు నెలలకు మించిన జైలు శిక్ష (రెండేళ్ళు గరిష్టంగా), 300 నుంచి 1000 ఒమన్ రియాల్స్ సరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









