మెగాస్టార్ ముఖ్య అతిధిగా 'రంగస్థలం' ఆడియో ఫంక్షన్
- March 12, 2018
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'రంగస్థలం' . ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నది.. ఈ మూవీని ఈ నెల 30వ తేదిన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సమంత హీరోయిన్.. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను ఈ నెల 18 వ తేదిన విశాఖలో నిర్వహంచనున్నారు.. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిదిగా హాజరుకానున్నారు.. చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గేనే ఈ వేడుకను తిలకించేందుకు సుమారు లక్షమందికి పైగా అభిమానులు వస్తారని అంచనా వేస్తున్నారు.ఈ వేడుకలో దేవిశ్రీ ప్రసాద్ లైఫ్ పెర్ఫార్మెన్స్ ప్రత్యేక ఆకర్షణ..
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









