మెగాస్టార్ ముఖ్య అతిధిగా 'రంగస్థలం' ఆడియో ఫంక్షన్
- March 12, 2018
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'రంగస్థలం' . ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నది.. ఈ మూవీని ఈ నెల 30వ తేదిన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సమంత హీరోయిన్.. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను ఈ నెల 18 వ తేదిన విశాఖలో నిర్వహంచనున్నారు.. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిదిగా హాజరుకానున్నారు.. చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గేనే ఈ వేడుకను తిలకించేందుకు సుమారు లక్షమందికి పైగా అభిమానులు వస్తారని అంచనా వేస్తున్నారు.ఈ వేడుకలో దేవిశ్రీ ప్రసాద్ లైఫ్ పెర్ఫార్మెన్స్ ప్రత్యేక ఆకర్షణ..
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







