మెగాస్టార్ ముఖ్య అతిధిగా 'రంగస్థలం' ఆడియో ఫంక్షన్
- March 12, 2018
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'రంగస్థలం' . ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నది.. ఈ మూవీని ఈ నెల 30వ తేదిన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సమంత హీరోయిన్.. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను ఈ నెల 18 వ తేదిన విశాఖలో నిర్వహంచనున్నారు.. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిదిగా హాజరుకానున్నారు.. చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గేనే ఈ వేడుకను తిలకించేందుకు సుమారు లక్షమందికి పైగా అభిమానులు వస్తారని అంచనా వేస్తున్నారు.ఈ వేడుకలో దేవిశ్రీ ప్రసాద్ లైఫ్ పెర్ఫార్మెన్స్ ప్రత్యేక ఆకర్షణ..
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..