మెగాస్టార్ ముఖ్య అతిధిగా 'రంగస్థలం' ఆడియో ఫంక్షన్
- March 12, 2018
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'రంగస్థలం' . ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నది.. ఈ మూవీని ఈ నెల 30వ తేదిన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సమంత హీరోయిన్.. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను ఈ నెల 18 వ తేదిన విశాఖలో నిర్వహంచనున్నారు.. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిదిగా హాజరుకానున్నారు.. చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గేనే ఈ వేడుకను తిలకించేందుకు సుమారు లక్షమందికి పైగా అభిమానులు వస్తారని అంచనా వేస్తున్నారు.ఈ వేడుకలో దేవిశ్రీ ప్రసాద్ లైఫ్ పెర్ఫార్మెన్స్ ప్రత్యేక ఆకర్షణ..
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







