పాకిస్తాన్ లో భారత డాక్టర్లు
- March 13, 2018భారత్- పాకకిస్తాన్ ల మధ్య ఎంత శత్రుత్వమున్నా.. భారత్ మాత్రం ఎప్పుడూ తన మానవతా విలువలను చాటుతునే ఉంది. తాజాగా డాక్టర్ గుప్తా త్వరలో తన టీమ్తో సాయంతో నాలుగు లివర్ ట్రాన్స్ప్లెంట్ ఆపరేషన్లు నిర్వహించేందుకు పాకిస్థాన్ వెళ్లనున్నారు. ఈ నెలలోనే వీరు కరాచీలోని డౌ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్స్లో ఈ శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారని తెలుస్తోంది. కాగా గతంలో కూడా ఈ వైద్యబృదం పాకిస్తాన్ లో ఇదే తరహా శస్త్రచికిత్సలు నిర్వహించింది.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?