ఇక టీడీపీకి గుడ్ బై : పవన్ కళ్యాణ్
- March 14, 2018
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , టీడీపీ తో తనకున్న మిత్ర బంధంకు గుడ్ బైచెప్పేశారు . గుంటూరు జిల్లా కాజాలో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ఈ నిర్ణయం ప్రకటించారు. ఇక టీడీపీ ప్రభుత్వంపై తమ పోరు మొదలైయిందని ప్రకటించారు.
టీడీపీ అవినీతికి అడ్డులేకుండా పోయింది. టీడీపీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల్లో మూడు మాటలు చెబితే.. అందులో ఆరు అబద్ధాలు ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఇలా తయారుకావడం నాకు బాధగా ఉంది. తెలుగుదేశం నాయకులు తమ పాలనలో రాష్ట్రాన్ని కరప్షన్ ఆంధ్రగా మార్చారు. ఇక ఆ పార్టీతో మాకు ఎలాంటి సంబంధం లేదు. వారిపై మా పోరాట స్వరం వినిపిస్తాం' అని ఘాటు గా విమర్సించారు పవన్ కళ్యాణ్.
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు