ఇక టీడీపీకి గుడ్ బై : పవన్ కళ్యాణ్
- March 14, 2018
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , టీడీపీ తో తనకున్న మిత్ర బంధంకు గుడ్ బైచెప్పేశారు . గుంటూరు జిల్లా కాజాలో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ఈ నిర్ణయం ప్రకటించారు. ఇక టీడీపీ ప్రభుత్వంపై తమ పోరు మొదలైయిందని ప్రకటించారు.
టీడీపీ అవినీతికి అడ్డులేకుండా పోయింది. టీడీపీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల్లో మూడు మాటలు చెబితే.. అందులో ఆరు అబద్ధాలు ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఇలా తయారుకావడం నాకు బాధగా ఉంది. తెలుగుదేశం నాయకులు తమ పాలనలో రాష్ట్రాన్ని కరప్షన్ ఆంధ్రగా మార్చారు. ఇక ఆ పార్టీతో మాకు ఎలాంటి సంబంధం లేదు. వారిపై మా పోరాట స్వరం వినిపిస్తాం' అని ఘాటు గా విమర్సించారు పవన్ కళ్యాణ్.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









