ఇక టీడీపీకి గుడ్ బై : పవన్ కళ్యాణ్
- March 14, 2018
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , టీడీపీ తో తనకున్న మిత్ర బంధంకు గుడ్ బైచెప్పేశారు . గుంటూరు జిల్లా కాజాలో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ఈ నిర్ణయం ప్రకటించారు. ఇక టీడీపీ ప్రభుత్వంపై తమ పోరు మొదలైయిందని ప్రకటించారు.
టీడీపీ అవినీతికి అడ్డులేకుండా పోయింది. టీడీపీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల్లో మూడు మాటలు చెబితే.. అందులో ఆరు అబద్ధాలు ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఇలా తయారుకావడం నాకు బాధగా ఉంది. తెలుగుదేశం నాయకులు తమ పాలనలో రాష్ట్రాన్ని కరప్షన్ ఆంధ్రగా మార్చారు. ఇక ఆ పార్టీతో మాకు ఎలాంటి సంబంధం లేదు. వారిపై మా పోరాట స్వరం వినిపిస్తాం' అని ఘాటు గా విమర్సించారు పవన్ కళ్యాణ్.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







