తెలంగాణా ప్రభుత్వ ఉగాది కానుక..
- March 15, 2018హైదరాబాద్:ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణ వెలుగు పేరుతో సాంస్కృతిక కర దీపికను రాష్ట్రంలోని ప్రతి ఇంటికి చేరేవిధంగా భాషా సాంస్కృతిక శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో తిధులు, వారాలు, నక్షత్రాలు, రాశులు, పండుగల వివరాలు మొదలైనవన్నీ ఉంటాయి. మొత్తం 20 అంశాలను ఇందులో చేర్చారు. మార్చి 18 కల్లా ప్రతి ఇంటికి చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పుస్తకాల పంపిణీ బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించినట్లు ఆ శాఖ డైరక్టర్ మామిడి హరిక్రిష్ణ తెలిపారు.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం….17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు