తెలంగాణా ప్రభుత్వ ఉగాది కానుక..
- March 15, 2018
హైదరాబాద్:ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణ వెలుగు పేరుతో సాంస్కృతిక కర దీపికను రాష్ట్రంలోని ప్రతి ఇంటికి చేరేవిధంగా భాషా సాంస్కృతిక శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో తిధులు, వారాలు, నక్షత్రాలు, రాశులు, పండుగల వివరాలు మొదలైనవన్నీ ఉంటాయి. మొత్తం 20 అంశాలను ఇందులో చేర్చారు. మార్చి 18 కల్లా ప్రతి ఇంటికి చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పుస్తకాల పంపిణీ బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించినట్లు ఆ శాఖ డైరక్టర్ మామిడి హరిక్రిష్ణ తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!