తెలంగాణా ప్రభుత్వ ఉగాది కానుక..
- March 15, 2018
హైదరాబాద్:ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణ వెలుగు పేరుతో సాంస్కృతిక కర దీపికను రాష్ట్రంలోని ప్రతి ఇంటికి చేరేవిధంగా భాషా సాంస్కృతిక శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో తిధులు, వారాలు, నక్షత్రాలు, రాశులు, పండుగల వివరాలు మొదలైనవన్నీ ఉంటాయి. మొత్తం 20 అంశాలను ఇందులో చేర్చారు. మార్చి 18 కల్లా ప్రతి ఇంటికి చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పుస్తకాల పంపిణీ బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించినట్లు ఆ శాఖ డైరక్టర్ మామిడి హరిక్రిష్ణ తెలిపారు.
తాజా వార్తలు
- అహ్మదాబాద్ విమాన ప్రమాదం: నిర్లక్ష్యం చిన్నదే.. ప్రమాదమే ఘోరం
- యూఏఈలో ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్లకు బలవుతున్న ఇన్వెస్టర్లు..!!
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి.. తీవ్రంగా ఖండించిన ఒమన్..!!
- సార్ కారు ప్రమాదం.. మూడుకు చెరిన మృతుల సంఖ్య..!!
- స్పెషల్ ఆపరేషన్.. ఖైతాన్లో 20 మంది ప్రవాసులు అరెస్టు..!!
- యూఏఈ ఉద్దేశపూర్వకంగా 3 నౌకలను ఎందుకు ముంచివేసిందంటే..!!
- సౌదీ అరేబియాలో 2,400 మందికి పైగా స్మగ్లర్లు అరెస్టు..!!
- ఈ కార్ రేసు కేసులో కెటిఆర్ కు ఎసిబి పిలుపు
- మొబైల్ వినియోగదారులకి టెలికాం శాఖ గుడ్ న్యూస్
- హైదరాబాద్ లో రెచ్చిపోతున్న రాజస్థాన్ దొంగలు