కొత్త లోగో లాంఛ్ చేసిన మస్కట్ డ్యూటీ ఫ్రీ
- March 16, 2018
మస్కట్: మస్కట్ డ్యూటీ ఫ్రీ (ఎండీఎఫ్) కొత్త లోగోని లాంఛ్ చేసింది. 15 ఏళ్ళలో తొలిసారిగా బ్రాండింగ్ ఛేంజ్ జరిగినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. కొత్త మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ షాపింగ్ సెంటర్ సెలబ్రేషన్స్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కెంపిన్స్కి హోటల్లో గురువారం ఈ లోగోని లాంఛ్ చేశారు. రెండు ఎపెక్స్లు - ఒమన్లోని రెండు మౌంటెయిన్స్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. ఎపెక్స్స్ రంగులు బ్లూ మరియు గ్రీన్లో ఉన్నాయి. మౌంటెయిన్ గ్రాఫిక్స్ 'ఎం' షేప్లో మస్కట్ని ప్రతిబింబిస్తోంది. ఈ వివరాల్ని మాజిద్ మెగెని (మార్కెటింగ్ మరియు బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ ఎండీఎఫ్) వెల్లడించారు.
తాజా వార్తలు
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!
- అమెరికాలో మొదటి యుద్ధ నౌకను ఆవిష్కరించిన సౌదీ..!!
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం







