కొత్త లోగో లాంఛ్ చేసిన మస్కట్ డ్యూటీ ఫ్రీ
- March 16, 2018
మస్కట్: మస్కట్ డ్యూటీ ఫ్రీ (ఎండీఎఫ్) కొత్త లోగోని లాంఛ్ చేసింది. 15 ఏళ్ళలో తొలిసారిగా బ్రాండింగ్ ఛేంజ్ జరిగినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. కొత్త మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ షాపింగ్ సెంటర్ సెలబ్రేషన్స్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కెంపిన్స్కి హోటల్లో గురువారం ఈ లోగోని లాంఛ్ చేశారు. రెండు ఎపెక్స్లు - ఒమన్లోని రెండు మౌంటెయిన్స్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. ఎపెక్స్స్ రంగులు బ్లూ మరియు గ్రీన్లో ఉన్నాయి. మౌంటెయిన్ గ్రాఫిక్స్ 'ఎం' షేప్లో మస్కట్ని ప్రతిబింబిస్తోంది. ఈ వివరాల్ని మాజిద్ మెగెని (మార్కెటింగ్ మరియు బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ ఎండీఎఫ్) వెల్లడించారు.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









