కొత్త లోగో లాంఛ్ చేసిన మస్కట్ డ్యూటీ ఫ్రీ
- March 16, 2018
మస్కట్: మస్కట్ డ్యూటీ ఫ్రీ (ఎండీఎఫ్) కొత్త లోగోని లాంఛ్ చేసింది. 15 ఏళ్ళలో తొలిసారిగా బ్రాండింగ్ ఛేంజ్ జరిగినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. కొత్త మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ షాపింగ్ సెంటర్ సెలబ్రేషన్స్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కెంపిన్స్కి హోటల్లో గురువారం ఈ లోగోని లాంఛ్ చేశారు. రెండు ఎపెక్స్లు - ఒమన్లోని రెండు మౌంటెయిన్స్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. ఎపెక్స్స్ రంగులు బ్లూ మరియు గ్రీన్లో ఉన్నాయి. మౌంటెయిన్ గ్రాఫిక్స్ 'ఎం' షేప్లో మస్కట్ని ప్రతిబింబిస్తోంది. ఈ వివరాల్ని మాజిద్ మెగెని (మార్కెటింగ్ మరియు బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ ఎండీఎఫ్) వెల్లడించారు.
తాజా వార్తలు
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..









