కొత్త లోగో లాంఛ్ చేసిన మస్కట్ డ్యూటీ ఫ్రీ
- March 16, 2018
మస్కట్: మస్కట్ డ్యూటీ ఫ్రీ (ఎండీఎఫ్) కొత్త లోగోని లాంఛ్ చేసింది. 15 ఏళ్ళలో తొలిసారిగా బ్రాండింగ్ ఛేంజ్ జరిగినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. కొత్త మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ షాపింగ్ సెంటర్ సెలబ్రేషన్స్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కెంపిన్స్కి హోటల్లో గురువారం ఈ లోగోని లాంఛ్ చేశారు. రెండు ఎపెక్స్లు - ఒమన్లోని రెండు మౌంటెయిన్స్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. ఎపెక్స్స్ రంగులు బ్లూ మరియు గ్రీన్లో ఉన్నాయి. మౌంటెయిన్ గ్రాఫిక్స్ 'ఎం' షేప్లో మస్కట్ని ప్రతిబింబిస్తోంది. ఈ వివరాల్ని మాజిద్ మెగెని (మార్కెటింగ్ మరియు బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ ఎండీఎఫ్) వెల్లడించారు.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







