కొత్త లోగో లాంఛ్ చేసిన మస్కట్ డ్యూటీ ఫ్రీ
- March 16, 2018
మస్కట్: మస్కట్ డ్యూటీ ఫ్రీ (ఎండీఎఫ్) కొత్త లోగోని లాంఛ్ చేసింది. 15 ఏళ్ళలో తొలిసారిగా బ్రాండింగ్ ఛేంజ్ జరిగినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. కొత్త మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ షాపింగ్ సెంటర్ సెలబ్రేషన్స్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కెంపిన్స్కి హోటల్లో గురువారం ఈ లోగోని లాంఛ్ చేశారు. రెండు ఎపెక్స్లు - ఒమన్లోని రెండు మౌంటెయిన్స్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. ఎపెక్స్స్ రంగులు బ్లూ మరియు గ్రీన్లో ఉన్నాయి. మౌంటెయిన్ గ్రాఫిక్స్ 'ఎం' షేప్లో మస్కట్ని ప్రతిబింబిస్తోంది. ఈ వివరాల్ని మాజిద్ మెగెని (మార్కెటింగ్ మరియు బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ ఎండీఎఫ్) వెల్లడించారు.
తాజా వార్తలు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం







