రెండు కొత్త రూట్స్ని ప్రారంభించనున్న మవసలాట్
- March 16, 2018
మస్కట్: నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ (మవసలాట్), వచ్చే మంగళవారం నుంచి రెండు కొత్త రూట్స్ని ప్రారంభించనుంది. మాబెలా - న్యూ మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, రువి - న్యూ మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మధ్య ఈ సర్వీసుల్ని నడుపుతారు. విమాన ప్రయాణీకులకు వీలుగా ఈ సర్వీసుల్ని అందుబాటులోకి తెస్తున్నట్లు మవలసాట్ పేర్కొంది. ప్రతి 30 నిమిషాలకీ బస్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఎయిర్ ట్రావెలర్స్ కోసం ప్రత్యేకంగా మవసలాట్ బస్సుల్ని కొనుగోలు చేసింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా ఎప్పటికప్పుడు సరికొత్త రూట్లు, సరికొత్త బస్సుల్ని ప్రవేశపెడుతున్నట్లు మవసలాట్ పేర్కొంది. మవసలాట్, ఒమన్ ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ కంపెనీ సంయుక్తంగా ఓ అగ్రిమెంట్ని ట్యాక్సీ సర్వీసుల కోసం కుదుర్చుకున్న సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







