ఇండియా:మొబైల్ వినియోగదారులకు శుభవార్త
- March 21, 2018మొబైల్ వినియోగదారులకు టెలికాం డిపార్ట్మెంట్ శుభవార్త అందించింది. గడువులోగా తమ మొబైల్ నెంబర్ ను ఆధార్ తో రీ-వెరిఫికేషన్ చేయాలన్న నిబంధనను మరోసారి పొడిగించింది. ఆధార్ వాలిడిటీపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునేంత వరకు ఈ రీ-వెరిఫికేషన్ చేసుకోవచ్చని తెలిపింది. అలాగే ప్రస్తుతం టెలికాం కంపెనీలు పంపుతున్న వాయిస్, టెక్ట్స్ మెసేజ్లలో రీ-వెరిఫికేషన్ ప్రక్రియ చివరి తేదీని పేర్కొనకూడదని ఆదేశాలు జారీచేసింది. దీంతో ఇప్పటివరకు మొబైల్ నెంబర్ ను ఆధార్ తో రీ-వెరిఫికేషన్ చేసుకొని యూజర్లకు కొంత ఊరటనిచ్చింది టెలికాం డిపార్ట్మెంట్.
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా