ఇండియా:మొబైల్ వినియోగదారులకు శుభవార్త
- March 21, 2018
మొబైల్ వినియోగదారులకు టెలికాం డిపార్ట్మెంట్ శుభవార్త అందించింది. గడువులోగా తమ మొబైల్ నెంబర్ ను ఆధార్ తో రీ-వెరిఫికేషన్ చేయాలన్న నిబంధనను మరోసారి పొడిగించింది. ఆధార్ వాలిడిటీపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునేంత వరకు ఈ రీ-వెరిఫికేషన్ చేసుకోవచ్చని తెలిపింది. అలాగే ప్రస్తుతం టెలికాం కంపెనీలు పంపుతున్న వాయిస్, టెక్ట్స్ మెసేజ్లలో రీ-వెరిఫికేషన్ ప్రక్రియ చివరి తేదీని పేర్కొనకూడదని ఆదేశాలు జారీచేసింది. దీంతో ఇప్పటివరకు మొబైల్ నెంబర్ ను ఆధార్ తో రీ-వెరిఫికేషన్ చేసుకొని యూజర్లకు కొంత ఊరటనిచ్చింది టెలికాం డిపార్ట్మెంట్.
తాజా వార్తలు
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!







