స్వాధీనం చేసుకున్న వాహనాలు వేలం
- March 21, 2018
కువైట్ : జహ్రాలోని కెజిఎల్ గ్యారేజీలో స్వాధీనం చేసుకున్న పలు వాహనాలను పబ్లిక్ ఆక్షన్ కు పంపుతున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ (జిటిడి) ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. అంతేకాక ఇదే సమాచారం ఈ నెల 20 వ తేదీన స్థానిక వార్తా పత్రికలలో, రేడియోలో మరియు టెలివిజన్లో ప్రకటనలను ప్రచురించింది, వేలం వేసే వాహనాల సంఖ్య గురించి ఈ ప్రకటన వెలువడిన రెండు వారాలలో వారి వాహనాల విషయమై క్లెయిమ్ చేయడానికి అవకాశం సైతం ఇచ్చారు .ఆ తర్వాత విక్రయించడానికి సిద్ధపడిన కమిటీని సందర్శించడానికి త్వరితగతిన రావాలని సంబంధివాహనాల యజమానులకు పిలుపునిచ్చారు. మార్చి 28 వ తేదీ 2018 సాయంత్రం 4 గంటలకు పబ్లిక్ వేలం జరుగుతుంది. ఈ వేలంలో పాల్గొనేవారు కార్ల తనిఖీ చేసుకొవడానికి ఒకరోజు ముందు గారేజ్ ను సందర్శించడానికి అవకాశం ఇస్తారు. ఆ తర్వాత వేలం నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేసుకొంటారు.
తాజా వార్తలు
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- భారతీయులు శ్రీలంకకు ఉచితంగా వెళ్లవచ్చు..
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక
- కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి నివాసంలో ఈడీ సోదాలు
- విజయవాడ ఎయిర్పోర్టులో విదేశీ ప్రయాణికులకు ఎబోలా పరీక్షలు
- బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు
- పౌరులకు, నివాసితులకు సుల్తాన్ ఈద్ అల్ అదా శుభాకాంక్షలు..!!
- యాత్రికులకు రికార్డుస్థాయిలో మషాయిర్ మెట్రో సేవలు..!!
- ఆన్లైన్ బుకింగ్ మోసాలపై కువైట్ హెచ్చరిక..!!
- సీబీఎస్ఈ 12.. రీవాల్యుయేషన్ కు పెరుగుతున్న దరఖాస్తులు..కారణం ఇదేనా?









