తీవ్రవాద విచారణకు నిందితులు
- March 21, 2018
మనామా: "బహ్రెయిన్ లో విప్లవం కోసం సీక్రెట్ ఇంటెలిజెన్స్ అథారిటీ ఫర్ బహ్రెయిన్" లేదా " ఎస్ ఐ ఏ " విచారణకు 11 మంది అనుమానితులను టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ వద్దకు బుధవారం పంపింది. తీవ్రవాద గ్రూపు టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ అడ్వకేట్ జనరల్ ఛాన్సలర్ అహ్మద్ అల్ హమ్మాడి చీఫ్ తెలిపిన వివరాల ప్రకారం 7 గురు అనుమానితులు తమ నిర్బంధంలో ఉన్నట్లు తెలిపింది. ఈ కేసును ఏప్రిల్ 12, 2018 న హై క్రిమినల్ కోర్టు విచారణకు రానున్నట్లు తెలిపింది. తీవ్రవాది ముఠాని ఏర్పాటు చేయడం, హింస, అరెస్టు చేయడం, ఒక వ్యక్తిని నిర్బంధించడం, తీవ్రవాదంలో చేర్పించించేందుకు బలవంతం చేయడం, కిడ్నాప్, బలవంతంగా దొంగతనం చేయడం, తీవ్రవాదం గూర్చి ప్రచారం చేయడం నేరం. భద్రతా సంస్థలతో సహకరిస్తున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులను కిడ్నాప్ చేసేందుకు, తీవ్రవాది ముఠా (ఎస్ ఐ ఏ ) ఏర్పాటు చేసినట్లు నేర పరిశోధకులు కనుగొన్నారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!