పని అనుమతిల ఆమోదం కోసం కార్మికులకు తప్పనిసరి పరీక్ష
- March 22, 2018
కువైట్:100 వృత్తులు కోసం నిపుణులైన కార్మికులను ఆయా పనులలో ఆమోదించడానికి ఒక సమీకృత భావనను పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ ప్రతిపాదించింది. తమ దేశాల్లోని కార్మికులకు ఈ తరహా పరీక్షలు నిర్వహించడంతో ఇప్పుడు పని అనుమతిల ఆమోదం కోసం ఈ చర్యలు ప్రాథమిక పరిస్థితిగా మారుతుందని స్థానిక పత్రికలు నివేధిస్తున్నాయి. విద్యుత్ పని, వడ్రంగి, మెకానిక్, రాడ్ బెండింగ్ మరియు ఇతర పారిశ్రామిక సంబంధిత పనులతో సహా 10 టెక్నాలజీ వృత్తులతో ప్రారంభించి ఈ విధానం క్రమంగా వర్తించబడుతుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ ఆమోదం పొందిన సంస్థల ద్వారా , అకాడెమీలు, ఆ దేశాలలో నిపుణులైన కార్మకులు ప్రపంచంలో దాదాపు 5,500 ఆమోదం పొందిన సంస్థలతో కలిసి పనిచేయనుంది మరియు అక్కడ శిక్షణ పొందిన వారిలో ముగ్గురు కువైట్లో పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







