పని అనుమతిల ఆమోదం కోసం కార్మికులకు తప్పనిసరి పరీక్ష
- March 22, 2018కువైట్:100 వృత్తులు కోసం నిపుణులైన కార్మికులను ఆయా పనులలో ఆమోదించడానికి ఒక సమీకృత భావనను పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ ప్రతిపాదించింది. తమ దేశాల్లోని కార్మికులకు ఈ తరహా పరీక్షలు నిర్వహించడంతో ఇప్పుడు పని అనుమతిల ఆమోదం కోసం ఈ చర్యలు ప్రాథమిక పరిస్థితిగా మారుతుందని స్థానిక పత్రికలు నివేధిస్తున్నాయి. విద్యుత్ పని, వడ్రంగి, మెకానిక్, రాడ్ బెండింగ్ మరియు ఇతర పారిశ్రామిక సంబంధిత పనులతో సహా 10 టెక్నాలజీ వృత్తులతో ప్రారంభించి ఈ విధానం క్రమంగా వర్తించబడుతుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ ఆమోదం పొందిన సంస్థల ద్వారా , అకాడెమీలు, ఆ దేశాలలో నిపుణులైన కార్మకులు ప్రపంచంలో దాదాపు 5,500 ఆమోదం పొందిన సంస్థలతో కలిసి పనిచేయనుంది మరియు అక్కడ శిక్షణ పొందిన వారిలో ముగ్గురు కువైట్లో పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక