t20 సిరీస్ నుంచి నిష్క్రమించిన భారత్
- March 26, 2018
వరుస ఓటములతో సిరీస్ నుంచి నిష్క్రమించింది భారత్. మహిళల ముక్కోణపు t20 సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ హ్యాట్రిక్ ఓటమి నమోదుచేసింది. సోమవారం జరిగిన మహిళల మూడో t20 మ్యాచ్ లో భారత్ 36 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత టాస్ గెలిచిన భారత జట్టు ప్రత్యర్థిని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టు 186 పరుగులు సాధించింది. అనంతరం 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 150 పరుగులకే అల్ అవుట్ అయింది. ఈ ఓటమితో భారత్ సిరీస్ కోల్పోయింది. అనుజా పాటిల్ 38 పరుగులు, పూజా 19 పరుగులు సాధించారు. ఇక వరుసగా మూడు ఓటములతో ఈ ట్రై సిరీస్ లో బెర్త్కు దూరమైంది భారత్. అయితే ఇంగ్లాండ్తో మరో నామమాత్రపు మ్యాచ్ను భారత్ ఆడనుంది.
తాజా వార్తలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!
- కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!
- ఇరాన్ శాంతి ఒప్పందం..అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేదాలు
- టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు
- TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్లో కేర్ గివర్స్కు భారీ ఉద్యోగ అవకాశాలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!







