t20 సిరీస్ నుంచి నిష్క్రమించిన భారత్
- March 26, 2018
వరుస ఓటములతో సిరీస్ నుంచి నిష్క్రమించింది భారత్. మహిళల ముక్కోణపు t20 సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ హ్యాట్రిక్ ఓటమి నమోదుచేసింది. సోమవారం జరిగిన మహిళల మూడో t20 మ్యాచ్ లో భారత్ 36 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత టాస్ గెలిచిన భారత జట్టు ప్రత్యర్థిని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టు 186 పరుగులు సాధించింది. అనంతరం 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 150 పరుగులకే అల్ అవుట్ అయింది. ఈ ఓటమితో భారత్ సిరీస్ కోల్పోయింది. అనుజా పాటిల్ 38 పరుగులు, పూజా 19 పరుగులు సాధించారు. ఇక వరుసగా మూడు ఓటములతో ఈ ట్రై సిరీస్ లో బెర్త్కు దూరమైంది భారత్. అయితే ఇంగ్లాండ్తో మరో నామమాత్రపు మ్యాచ్ను భారత్ ఆడనుంది.
తాజా వార్తలు
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం









