ఇల్లీగల్ మైగ్రెంట్స్: 59 మంది డిపోర్టేషన్, 47 మంది అరెస్ట్
- March 26, 2018
మస్కట్: 50 మందికి పైగా ఇల్లీగల్ మైగ్రెంట్స్ని డిపోర్టేషన్ చేయగా, 47 మందిని గత వారం అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. మిలిటరీ, సెక్యూరిటీ అథారిటీస్ సహకారంతో చేపట్టిన ఆపరేషన్లో అక్రమ మైగ్రెంట్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. వివిధ దేశాలకు చెందినవారు నిందితుల్లో వున్నారు. ఆయా దేశాలకు సమాచారమిచ్చిన తర్వాత, నిందితుల్ని ఆయా దేశాలకు అప్పగించడం జరిగిందనీ, చట్టపరమైన చర్యల నిమిత్తం వీరిపై విచారణ కూడా జరిగిందని అధికారులు వివరించారు. పౌరులు, ఈ విషయంలో తమకు సహకరించాలని రాయల్ ఒమన్ పోలీస్ విజ్ఞప్తి చేసింది. అక్రమంగా నివసిస్తున్నవారు, అక్రమంలో దేశంలోకి చొరబడేవారి కారణంగా, సమస్యలు వస్తాయని ప్రజలకు తెలియజేస్తున్నారు పోలీసులు.
తాజా వార్తలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!
- కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!
- ఇరాన్ శాంతి ఒప్పందం..అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేదాలు
- టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు
- TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్లో కేర్ గివర్స్కు భారీ ఉద్యోగ అవకాశాలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!







