ఇల్లీగల్ మైగ్రెంట్స్: 59 మంది డిపోర్టేషన్, 47 మంది అరెస్ట్
- March 26, 2018
మస్కట్: 50 మందికి పైగా ఇల్లీగల్ మైగ్రెంట్స్ని డిపోర్టేషన్ చేయగా, 47 మందిని గత వారం అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. మిలిటరీ, సెక్యూరిటీ అథారిటీస్ సహకారంతో చేపట్టిన ఆపరేషన్లో అక్రమ మైగ్రెంట్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. వివిధ దేశాలకు చెందినవారు నిందితుల్లో వున్నారు. ఆయా దేశాలకు సమాచారమిచ్చిన తర్వాత, నిందితుల్ని ఆయా దేశాలకు అప్పగించడం జరిగిందనీ, చట్టపరమైన చర్యల నిమిత్తం వీరిపై విచారణ కూడా జరిగిందని అధికారులు వివరించారు. పౌరులు, ఈ విషయంలో తమకు సహకరించాలని రాయల్ ఒమన్ పోలీస్ విజ్ఞప్తి చేసింది. అక్రమంగా నివసిస్తున్నవారు, అక్రమంలో దేశంలోకి చొరబడేవారి కారణంగా, సమస్యలు వస్తాయని ప్రజలకు తెలియజేస్తున్నారు పోలీసులు.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









