పీవీ సింధూకు రూ.10 లక్షల నగదు నజరానా
- December 02, 2015
ప్రపంచంలో 12వ ర్యాంక్లో ఉన్న సింధూకు 10 లక్షల నగదు నజరానా మకావు టోర్నీ గెలిచిన పీవీ సింధూపై కనక వర్షం కురువనుంది. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పీవీ సింధూకు రూ.10 లక్షల నగదు నజరానా ప్రకటించింది. ప్రపంచంలో 12వ ర్యాంక్లో ఉన్న సింధూ మకావు ఓపెన్ ఫైనల్లో ఆరవ ర్యాంక్ ప్లేయర్ మిటానిపై 21-9, 21-23, 21-14 స్కోర్తో గెలుపొందిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ శ్రేణిలో మరోసారి సింధూ తన ప్రతిభను చాటిందని బ్యాడ్మింటన్ సంఘం పేర్కొంది. టోర్నీకి వెళ్లేముందే సింధూపైన నమ్మకం ఉందని, అనుకున్నట్లుగానే ఆమె టైటిల్ను సొంతం చేసుకుందని బాయ్ ప్రెసిడెంట్ అఖిలేష్ దాస్ గుప్తా అన్నారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







