మగాళ్ళతో కలిసి డ్రగ్స్: ఇద్దరు సిస్టర్స్ అరెస్ట్
- March 31, 2018
ఇద్దరు సిస్టర్స్, కొందరు మగవాళ్ళతో కలిసి ఓ హోటల్లో ష్రడగ్స్ తీసుకుంటుండగా వారిని అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరు సిస్టర్స్లో ఒకరు మైనర్. గ్రూప్ డ్రగ్స్ సేవించడంలో భాగంగా ఓ జిసిసి జాతీయుడైన యువకుడు కూడా పాల్గొన్నాడు. నిందితులపై డ్రగ్స్కి సంబంధించిన కేసుల్ని పెట్టిన పోలీసులు, వారికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. సిస్టర్స్పై డ్రగ్స్ ఎబ్యూస్ కేసు నమోదు చేశారు. డ్రగ్స్ తీసుకోవడం, డ్రగ్స్ని ఇతరులకు అందివ్వడం వంటి కేసుల్లో మరో నిందితుడిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ కేసుని కోర్ట్ ఆఫ్ మిస్డెమీనర్స్కి రిఫర్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







