హౌతీ మిసైల్ని ధ్వంసం చేసిన సౌదీ
- March 31, 2018
రియాద్: సౌదీ ఎయిర్ డిఫెన్స్, హౌతీ మిలీషియా సంధించిన మిస్సైల్ని ధ్వంసం చేసింది. కింగ్డమ్కి చెందిన సదరన్ సిటీ నజ్రాన్ వైపుగా దూసుకొస్తున్న మిస్సైల్ని ధ్వంసం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రెసిడెన్షియల్ ఏరియాస్ లక్ష్యంగా ఈ మిస్సైల్ని సంధించినట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి. విజయవంతంగా మిస్సైల్ని అడ్డగించామనీ, ఈ క్రమంలో మిస్సైల్ తాలకు శకలాలు రెసిడెన్షియల్ ఏరియాలో పడ్డాయనీ, ఓ భారతీయ వలసదారుడికి వీటి కారణంగా స్వల్ప గాయాలయ్యాయని అధికారులు పేర్కొన్నారు. యెమెన్ నుంచి తరచూ హౌతీ మిలీషియా సౌదీ అరేబియాలోని ముఖ్య నగరాలపైకి మిస్సైల్స్తో విరుచుకుపడుతుండడం జరుగుతున్నా, సౌదీ ఎయిర్ డిఫెన్స్ ఎప్పటికప్పుడు చాకచక్యంగా ఆ మిస్సైల్స్ని గగనతలంలోనే కూల్చివేస్తున్నాయి.
తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









