నైజీరియాలో ఉగ్రవాదులు దాడులు
- April 02, 2018
మైదుగురి : ఈశాన్య నైజీరియాలోని మైదుగురిలో ఉగ్రవాదులు దాడులు చేయడంతో సోమవారం 15 మంది మృతి చెందారు. ఈ చర్య ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ బోకో హరామ్లోని అనుమానితులుగా భావిస్తున్నారు. సెమా(ఎస్ఇఎంఎ) ఏజెన్సీ చైర్మన్ బెలో దంబట్ట మాట్లాడుతూ ఆదివారం రాత్రి జరిగిన దాడుల్లో 68 మందికి పైగా ప్రజలు గాయపడ్డారని తెలిపారు. గతవారం తిరగుబాటు దారులతో చర్చలు జరుపుతామని ప్రభుత్వం చెప్పాక ఈ నగరంలో ఇది అత్యంత క్రూరమైన దాడి అని తెలిపారు.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









